ప్రభాస్ రాఘవుడి గా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జానకి పాత్రలో నటించిన ఆదిపురుష్ సినిమాను దర్శకుడు ఓం రౌత్ రూపొందించి తాజాగా ఎంతో గ్రాండ్ గా విడుదల చేసారు.రికార్డు స్థాయి వసూళ్ల ను ఈ సినిమా సాధిస్తుందని అంతా కూడా భావించారు.కానీ ఇప్పుడు ఆ సినిమా పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా బడ్జెట్ రికవరీ చేయడం �
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య ఘనంగా విడుదలైన విషయం అందరికీ తెలిసిందే.ఈ చిత్రం పై ఏర్పడిన అంతులేని అంచనాల మూలాన మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ ని అయితే తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ ఎంతో అద్భుతముగా తీశారు అనే టాక్ వచ్చినా కూడా సెకండ్ హాఫ
ఆదిపురుష్ సినిమా విషయంలో ఊహించిన దానికంటే విమర్శలు ఎక్కువ అయ్యాయి.ప్రభాస్ ఫ్యాన్స్ అలాగే రామ భక్తులంతా సినిమా చూసి బాగా మెచ్చుకుంటారు అనుకుంటే చాలామంది విమర్శలు చేయడం మొదలు పెట్టారు అయితే కొందరు మాత్రం ఆదిపురుష్లో అక్కడక్కడా వచ్చే కొన్ని సన్నివేశాలు అలాగే వాటికీ తగ్గట్టు వచ్చే డైలాగులన
ఆదిపురుష్ సినిమాను త్రీడీలో చూసిన వారు ఎవరూ కూడా సినిమా పై నెగిటివ్ కామెంట్లు చేయడం లేదు. త్రీడీ షాట్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని విజువల్స్ అదిరిపోయాయి అని కామెంట్లు కూడా చేస్తున్నారు.2డీలో నాసిరకం థియేటర్ లో ఈ సినిమాను చూసిన వాళ్లు మాత్రం ఈ సినిమా మరీ అంత గొప్పగా ఏమి లేదని లేదని చెబుతున్నారు. అయి�
రెబెల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి,తన సొంత టాలెంట్ తో సినిమాలు చేస్తూ యూత్ మరియు మాస్ ప్రేక్షకులలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అలా ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారాడు ప
గోపీచంద్ కు తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈయన జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు. తన రీసెంట్ సినిమా రామబాణం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.. ఇప్పుడు పవర్ ఫుల్ రోల్ పోలీస్ ఆఫీసర్ గా భీమా సినిమా ను చేస్తున్నాడు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది..గోపీ�
తెలుగు స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ ప్రస్తుతం 120 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషకం తీసుకుంటున్నారని తెలుస్తుంది.తాజాగా ప్రభాస్ ఇక పై సంవత్సరాని కి రెండు లేదా మూడు సినిమాలలో నటిస్తానని అదే సమయంలో ఏడాదికి రెండు సినిమాలు విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటానని కూడా ఫ్యాన్స్ హ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీత గా నటిస్తున్న సినిమా ఆదిపురుష్… ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచింది.అందులో భాగంగా నే జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సినిమా పై అంచనాలను రెట్టింపు చేయగా యూవీ నిర్మాతలలో ఒకరైన విక్రమ్ ఈ సినిమా గురించి షాకింగ్ అప్ డేట్స్ ను అయి
ప్రభాస్,కృతి సనన్ హీరో హీరోయిన్ లు గా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”ఆదిపురుష్”. ఈ పీరియాడిక్ వండర్ ఇప్పటికే ఎన్నో వివాదాలను, విమర్శలను ఎదుర్కొన్నది.తాజాగా మరోసారి వార్తల్లో అయితే నిలిచింది. తాజాగా ట్రైలర్ లో ఓం రౌత్ మరో తప్పు చేసాడని చాలా మంది అ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా రూపొందిన ఆదిపురుష్ సినిమా ఈ నెల 16వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీగా కొనుగోలు చేసి విడుదలకు సిద్ధం అయ్యారు. దాదాపు 185 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ఖర్చు చేసి ఈ సినిమా ను పీప�