ఆధార్ కార్డు.. దేశ పౌరులకు ముఖ్యమైన దృవపత్రంగా మారిపోయింది. ఏ పని జరగాలన్నా ఆధార్ ను ఇవ్వాల్సిందే. ప్రభుత్వ స్కీముల ద్వారా లబ్ధి పొందాలన్నా, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి, సిమ్ కార్డ్స్ తీసుకోవడానికి ఆధార్ నెంబర్ ను ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆధార్ కు ఇంపార్టెన్స్ పెరిగింది. ఆధార్ లేకపోతే ప�
నష్ట పరిహారం అందజేయడానికి ఆధార్ కార్డులోని వయసును చూడడం కరెక్ట్ కాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. పంజాబ్-హర్యానా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది.
Aadhar Card Update: ప్రభుత్వ ప్రయోజనాల నుండి అనేక ముఖ్యమైన పత్రాలను పొందడానికి ఆధార్ నంబర్ ఒక ముఖ్యమైన అవసరం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 140 కోట్ల ఆధార్ కార్డులు ఉన్నాయి. వీరిలో 100 కోట్ల 50 లక్షల మంది మాత్రమే తమ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకున్నారు. అందుకే ఆధార్ గుర్తింపు కార్డును అప్డేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆ�
Aadhar Card Update: దేశంలో అత్యధికంగా ఉపయోగించే ముఖ్యమైన పత్రంగా ఆధార్ కార్డు మారింది. ఇది చాలా సందర్భాలలో చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డుగా మారింది. అటువంటి పరిస్థితిలో, అనేక సార్లు ఆధార్ కార్డు పొందేటప్పుడు పేరు, చిరునామా లేదా పుట్టిన తేదీని నమోదు చేయడంలో కొన్ని తప్పులు జరుగుతాయి. అటువంటి పరిస్థితిలో, �
David Warner Runs For Aadhar Card: కరోనా మహమ్మారి సమయంలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చేసిన సందడి అంతాఇంతా కాదు. తెలుగు, హిందీ సినిమా పాటలకు రీల్స్ చేస్తూ అందరిని అలరించాడు. ట్రెండ్కు తగ్గట్టుగా హీరోలను అనుకరిస్తూ.. చేసే ఫన్నీ వీడియోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీమంతుడు, అలా వైకుంఠపురంలో, పు�
ప్రస్తుతం రోజులు మారాయి. ఇదివరకు రోజుల్లో మనకు డబ్బు అవసరం అయితే బ్యాంకుకు వెళ్లి గంటలు తరబడి లైన్లో వేచి ఉండి అనేక రకాల ఫార్మ్స్ రాసి బ్యాంకు ఉద్యోగి ఇస్తే అప్పుడు డబ్బు చేతిలోకి అందుతుంది. ఇదంతా పాత పద్ధతి. ఇప్పుడు ఏటీఎంస్ ద్వారా బ్యాంకులో వద్ద క్యూలలో నిలబడకుండా అది తక్కువ సమయంలో డబ్బులు పొంద
భారత్ లో ఉంటున్న ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు కార్డు ఉంటుంది.. అదే ఆధార్ కార్డు.. మనకు కావలసిన అత్యంత ముఖ్యమైన కార్డులలో ఆధార్ ప్రాముఖ్యత ఎక్కువే..అయితే అటువంటి ఆధార్ విషయంలో తప్పకుండా జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా మన ఆధార్ నెంబర్ ఇతరులకు ఇవ్వడం లాంటిది అసలు చేయకూడదు. ఈ మధ్యకాలంలో కొందరు మోసగాళ్లు
Cash Limit at home: ప్రస్తుతం దేశంలో డిజిటల్ లావాదేవీల ట్రెండ్ పెరిగిపోయింది. చిన్న షాపు మొదలుకుని బడా షోరూంల వరకు డిజిటల్ లావాదేవీలను నిర్వహిస్తున్నాయి.
Aadhar Card : దేశంలో కోట్లాది మంది ఆధార్ కార్డ్ హోల్డర్లకు ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. ఇప్పుడు ఆధార్ అప్డేట్ చేసుకుంటే నగదు చెల్లించాల్సిన అవసరం లేదని UIDAI తెలిపింది.