Aadhar card: భారతదేశంలో ఆ రాష్ట్రంలో ఆధార్ కార్డులు నిషేధం!.. కారణం ఏంటంటే?
- భారతదేశంలో ఆ రాష్ట్రంలో ఆధార్ కార్డులు నిషేధం
- ఆ కారణంతో ఆధార్ కార్డులు జారీ చేయలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆధార్ కార్డు.. దేశ పౌరులకు ముఖ్యమైన దృవపత్రంగా మారిపోయింది. ఏ పని జరగాలన్నా ఆధార్ ను ఇవ్వాల్సిందే. ప్రభుత్వ స్కీముల ద్వారా లబ్ధి పొందాలన్నా, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి, సిమ్ కార్డ్స్ తీసుకోవడానికి ఆధార్ నెంబర్ ను ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆధార్ కు ఇంపార్టెన్స్ పెరిగింది. ఆధార్ లేకపోతే ప్రభుత్వ ప్రయోజనాలను పొందలేని పరిస్థితి. అయితే భారత్ లో ఇప్పటి వరకు ఆధార్ కార్డు జారీ చేయని రాష్ట్రం ఒకటి ఉందని తెలుసా? ఆ రాష్ట్ర పౌరులకు ఆధార్ కార్డులు లేవు. ఇంతకీ ఆ రాష్ట్రం ఏదని ఆలోచిస్తున్నారా? ఆ స్టేటే జమ్మూ కశ్మీర్. మరి ఇక్కడ ఆధార్ కార్డులు జారీ చేయకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా?
జమ్మూ కశ్మీర్ దేశంలో ఓ ప్రత్యేకత ఉన్న రాష్ట్రం. ఉద్యానవన పంటలకు ప్రసిద్ధి చెందింది. దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే ఈ ప్రాంతం భిన్నమైనది. ఇదే సమయంలో అత్యంత సున్నితమైన ప్రదేశం. ఎందుకంటే ఈ రాష్ట్రం శత్రుదేశాలైన పాకిస్తాన్, చైనాలతో సరిహద్దులను పంచుకుంటుంది. కాబట్టి ఈ ప్రాంతానికి ఉగ్రవాదులు, చొరబాటుదారుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఉగ్ర మూకలు ఈ ప్రాంతంలో దాడులకు పాల్పడుతుంటారు. భద్రతా బలగాలకు సవాల్ విసురుతుంటారు.
Also Read
- Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Reservation row: కేంద్ర మంత్రుల మధ్య మాటల యుద్ధం.. మంట పెట్టిన ‘‘రిజర్వేషన్’’ అంశం..
ఇక్కడ భద్రత కల్పించడం రక్షక దళాలకు కత్తిమీద సాములాంటిది. అందుకే భద్రతా కారణాల దృష్ట్యా జమ్మూ కాశ్మీర్ లో ఆధార్ కార్డుల జారీని నిషేధించారు. ఒక వేళ ఆధార్ కార్డులను జారీ చేస్తే.. దీన్ని అదునుగా తీసుకుని నకిలీ ఆధార్ కార్డులను సృష్టించుకుని చొరబాటుదారులు భారత్ లోకి ప్రవేశించే ప్రమాదం ఉన్నది. అందుకే జమ్మూ కాశ్మీర్ లో ఆధార్ కార్డులను జారీ చేయలేదు. కానీ, అక్కడి ప్రజలకు గుర్తింపు ప్రయోజనాల కోసం ఇతర దృవపత్రాలను జారీ చేస్తారు.
తాజావార్తలు
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
-
Union Budget: అక్టోబర్ 12 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తు.. కీలక అంశాలపై ఫోకస్
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
-
Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!