Home
Aadhaar
Aadhaar News
-
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) జారీ, యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. ఉద్యోగులకు మరింత సురక్షితమైన, పారదర్శకమైన సేవలను అందించేందుకు EPFO ఇప్పుడు ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ (FAT)ను తప్పనిసరి చేసింది. ఈ కొత్త విధానం ద్వారా ఉద్యోగులు తమ UANను ఇంటి నుంచే సులభంగా జనరేట్ చేసుకోవడంతో పాటు యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. ఈ సేవ కేంద్ర ప్రభుత్వ UMANG (Unified Mobile Application… -
Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
నేటి రోజుల్లో ఆధార్ కార్డు ప్రతి భారతీయ పౌరుడికి అత్యంత కీలకమైన గుర్తింపు పత్రంగా మారింది. బ్యాంకు ఖాతా ప్రారంభించడం, కొత్త సిమ్ కార్డు తీసుకోవడం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడం వంటి అనేక సేవలకు ఆధార్ తప్పనిసరిగా అవసరమవుతోంది. ముఖ్యంగా, ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్కు వచ్చే OTPల ద్వారా అనేక ఆన్లైన్ సేవలను వినియోగించాల్సి ఉండటంతో, మొబైల్ నంబర్ను ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే, ఆధార్లో మొబైల్ నంబర్ను ఎన్ని సార్లు… -
Census 2026 Scam Alert: జాగ్రత్త! జనాభా లెక్కల పేరుతో మోసం.. ఈ వివరాలను పంచుకోవద్దు.. ఏం చేయాలో తెలుసుకోండి
జాతీయ జనాభా గణన కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో, మోసగాళ్లు అధికారిక జనాభా గణన అధికారులుగా నటించి ప్రజలను మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మీ సున్నితమైన వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని రక్షించుకోవడానికి ఈ సమాచారం చాలా ముఖ్యం. అనుమానం వచ్చినప్పుడు “నా వివరాలు తర్వాత ఇస్తాను” అని చెప్పి, సమయం తీసుకోండి. అధికారిక గణన అధికారి అయితే అతను ఎలాంటి ఒత్తిడి చేయడు. నిజమైన జనాభా గణన అధికారి ఏమి అడుగుతారు? నిజమైన గణన కార్యకర్తలు… -
Aadhaar Xerox Ban: ఆధార్ కార్డు జిరాక్స్లు ఇష్టం వచ్చినట్లు తీసుకోవడంపై కఠిన ఆంక్షలు..
Bans Aadhaar Xerox: వ్యక్తిగత ధృవీకరణ పేరుతో హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, ఈవెంట్ సంస్థల్లో ఎడాపెడా ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను సేకరించే పద్ధతికి ఉడాయ్ ఇక చెక్ పెట్టబడుతోంది. -
Aadhaar: ఇకపై ఫోటోకాపీలు అవసరం లేదు.. త్వరలో కొత్త రూల్ ను అమలు చేయనున్న ప్రభుత్వం
హోటళ్ళు, ఈవెంట్ నిర్వాహకులు, ఇతర సంస్థలు కస్టమర్ల ఆధార్ కార్డుల ఫోటోకాపీలను ఉంచుకోకుండా నిషేధించే కొత్త నియమాన్ని ప్రభుత్వం త్వరలో అమలు చేయనుంది. ప్రస్తుత ఆధార్ చట్టం ప్రకారం, కారణం లేకుండా ఒకరి ఆధార్ కార్డు ఫోటోకాపీని ఉంచుకోవడం చట్టవిరుద్ధం. బదులుగా, వారు కొత్త డిజిటల్ వెరిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది ఆధార్ చట్టానికి అనుగుణంగా ఉండేలా చేస్తుంది. డేటా లీకేజీల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ మార్పు ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. Also Read:Ustaad… -
Supreme Court: పౌరసత్వానికి “ఆధార్” రుజువు కాదు..
Supreme Court: కేంద్రం ఎన్నికల సంఘం, ఎన్నికల జాబితా సవరణల కోసం ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను ప్రారంభించింది. ఇటీవల, బీహార్ ఎన్నికల ముందు ఈ ప్రక్రియను ఈసీ మొదలుపెట్టింది. ఇప్పుడు బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో సర్ను చేపడుతోంది. ఇదిలా ఉంటే , సర్ను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. -
Aadhaar: 7-15 ఏళ్ల వయస్సు గల పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ పై UIDAI కీలక నిర్ణయం.. కోట్ల మంది పిల్లలకు ప్రయోజనం
ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి కీలకమైన డాక్యుమెంట్ గా మారింది. తాజాగా యూఐడీఏఐ 7-15 ఏళ్ల వయస్సు గల పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ పై కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలకు ఆధార్ ధృవీకరణ కోసం తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ (MBU-1) కోసం అన్ని ఛార్జీలను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ( UIDAI ) శనివారం మాఫీ చేసింది. ఈ చర్య దాదాపు ఆరు కోట్ల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని ఒక… -
AP Govt: మనుషులకు ఆధార్ తరహాలో పశువులకు గోధార్.. ఏపీ ప్రభుత్వం కసరత్తు!
పశు సంవర్ధక శాఖలో కీలక మార్పులు చెయ్యడానికి ఏపీ ప్రభుత్వం రెడీ అవుతోంది. మనుషులకు ఆధార్ తరహాలో పశువులకు గోధార్పై కసరత్తు చెయ్యాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. పశు సంవర్ధక శాఖ కాంక్లేవ్లో స్టార్టప్ ప్రతినిధులు వివిధ అంశాలను సీఎంకు వివరించారు. బుధవారం ఉదయం విజయవాడలో స్టార్టప్ కంపెనీలతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. Also Read: AP Liquor Scam: గోవిందప్ప బాలాజీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు! మనుషులకు ఆధార్ లాగా పశువులకు గోదార్ను… -
SIM card rules: ట్రాయ్ కొత్త రూల్స్.. కొత్త సిమ్ కార్డు కొనేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా?.. 3 ఏళ్లు జైలు
స్మార్ట్ఫోన్ హ్యూమన్ లైఫ్ స్టైల్ ను మార్చేసింది. ఫోన్ లేకుండా కొన్ని గంటలు కూడా గడపలేని పరిస్థితి. ఫోన్ తో పాటు సిమ్ కార్డ్ కూడా ఉండాల్సిందే. సిమ్ కార్డ్ లేకుండా ఫోన్ పనిచేయదు. కాబట్టి వ్యాలిడ్ సిమ్ కార్డ్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. అయితే ఇటీవల ట్రాయ్ సిమ్ కార్డుల విషయంలో కొత్త రూల్స్ ను తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఆధార్ కార్డ్ ద్వారా సిమ్ కార్డ్ పొందేవారు. కానీ ఇప్పుడు ఆధార్ ద్వారా… -
EPFO: ఈ ఒక్కరోజే ఛాన్స్.. ఆ పని చేయకుంటే పీఎఫ్ బెనిఫిట్స్ ఆగిపోతాయి
EPFO: దాదాపు ప్రతి ఉద్యోగికి కచ్చితంగా ప్రావిడెంట్ ఫండ్ (PF) అకౌంట్ ఉండి ఉంటుంది. దీనిని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్వహిస్తుంది. ఉద్యోగి వేతనం నుండి 12 శాతం కట్ అవుతూ.. పిఎఫ్ అకౌంట్ లో జమ అవుతూ ఉంటుంది. అదే సమయంలో ఉద్యోగి పని చేసుకున్న కంపెనీ కూడా 12% జమ చేయాల్సి ఉంటుంది. ఇందులో మొత్తనికి 8 శాతానికి పైగా ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ లోకి వెళుతుంది. అలాగే మరో మూడు…
తాజావార్తలు
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..