Home
Aadhaar
Aadhaar News
-
Rule Change 1st July: జూలై 1 నుంచి మీ జేబుపై ప్రభావం.. మారుతున్న 7 ముఖ్యమైన నిబంధనలు ఇవే..!
జూన్ నెల మరికొన్ని రోజుల్లో ముగియనున్నది. జూలై నెల ప్రారంభం కానుంది. ప్రతి నెల మాదిరిగానే, ఈసారి కూడా జూలై 1 నుంచి పలు కీలక ఆర్థిక, సేవా రంగాలకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు అమల్లోకి రానున్నాయి. ఆధార్ అప్డేట్లు, రైల్వే జరిమానాలు, బ్యాంకు ఎఫ్డీలు, క్రెడిట్ కార్డులు, ఎల్పీజీ ధరలు, విమాన ప్రయాణ ఖర్చులు వంటి అంశాల్లో వచ్చే మార్పులు నేరుగా సామాన్యుల జీవితంపై ప్రభావం చూపనున్నాయి. ఆధార్లో ఇమెయిల్ అప్డేట్ ఉచితం భారత ప్రత్యేక… -
Citizenship: పాస్పోర్టు ఉంటే పౌరసత్వం ఉన్నట్లు కాదు: కేంద్రం..
పౌరసత్వం, పాస్పోర్టు సంబంధాలను కేంద్రం ప్రభుత్వం క్లియర్గా వివరించింది. భారత పౌరులకే పాస్పోర్టు జారీ అవుతున్నప్పటికీ, అది పౌరసత్వాన్ని నిర్ధారించే అధికారిక పత్రం కాదని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) స్పష్టం చేసింది. 14వ పాస్పోర్ట్ సేవా దివాస్ సందర్భంగా కేంద్రం నుంచి వచ్చిన ఈ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.పాస్పోర్టు ప్రధానంగా అంతర్జాతీయ ప్రయాణాల కోసం జారీ చేసే ఒక ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే అని తెలిపింది. పాస్పోర్టు కలిగి ఉండటం వల్ల ఒక… -
Aadhaar Rule Change from July 1: జూలై 1 నుంచి ఆధార్లో కీలక మార్పు.. ఈ సేవ పూర్తిగా ఉచితం!
దేశంలోని కోట్లాది ఆధార్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం, UIDAI శుభవార్త చెప్పింది. ఆధార్ కార్డులో ఈమెయిల్ చిరునామాను జోడించడం లేదా మార్చడం కోసం ఇప్పటివరకు వసూలు చేస్తున్న రూ.75 ఫీజును తాత్కాలికంగా రద్దు చేసింది. జూలై 1, 2026 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఈమెయిల్ అప్డేట్ సేవను పూర్తిగా ఉచితంగా అందించనున్నట్లు UIDAI ప్రకటించింది. ఇప్పటివరకు రూ.75 ఫీజు.. ఇక ఫ్రీ ప్రస్తుతం ఆధార్లో ఈమెయిల్ చిరునామా జోడించడానికి… -
EPFO: ఈపీఎఫ్ఓ కొత్త నిబంధనలు.. UAN యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) జారీ, యాక్టివేషన్ ప్రక్రియలో కీలక మార్పులు చేసింది. ఉద్యోగులకు మరింత సురక్షితమైన, పారదర్శకమైన సేవలను అందించేందుకు EPFO ఇప్పుడు ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ (FAT)ను తప్పనిసరి చేసింది. ఈ కొత్త విధానం ద్వారా ఉద్యోగులు తమ UANను ఇంటి నుంచే సులభంగా జనరేట్ చేసుకోవడంతో పాటు యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. ఈ సేవ కేంద్ర ప్రభుత్వ UMANG (Unified Mobile Application… -
Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
నేటి రోజుల్లో ఆధార్ కార్డు ప్రతి భారతీయ పౌరుడికి అత్యంత కీలకమైన గుర్తింపు పత్రంగా మారింది. బ్యాంకు ఖాతా ప్రారంభించడం, కొత్త సిమ్ కార్డు తీసుకోవడం, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడం వంటి అనేక సేవలకు ఆధార్ తప్పనిసరిగా అవసరమవుతోంది. ముఖ్యంగా, ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్కు వచ్చే OTPల ద్వారా అనేక ఆన్లైన్ సేవలను వినియోగించాల్సి ఉండటంతో, మొబైల్ నంబర్ను ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే, ఆధార్లో మొబైల్ నంబర్ను ఎన్ని సార్లు… -
Census 2026 Scam Alert: జాగ్రత్త! జనాభా లెక్కల పేరుతో మోసం.. ఈ వివరాలను పంచుకోవద్దు.. ఏం చేయాలో తెలుసుకోండి
జాతీయ జనాభా గణన కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో, మోసగాళ్లు అధికారిక జనాభా గణన అధికారులుగా నటించి ప్రజలను మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మీ సున్నితమైన వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని రక్షించుకోవడానికి ఈ సమాచారం చాలా ముఖ్యం. అనుమానం వచ్చినప్పుడు “నా వివరాలు తర్వాత ఇస్తాను” అని చెప్పి, సమయం తీసుకోండి. అధికారిక గణన అధికారి అయితే అతను ఎలాంటి ఒత్తిడి చేయడు. నిజమైన జనాభా గణన అధికారి ఏమి అడుగుతారు? నిజమైన గణన కార్యకర్తలు… -
Aadhaar Xerox Ban: ఆధార్ కార్డు జిరాక్స్లు ఇష్టం వచ్చినట్లు తీసుకోవడంపై కఠిన ఆంక్షలు..
Bans Aadhaar Xerox: వ్యక్తిగత ధృవీకరణ పేరుతో హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, ఈవెంట్ సంస్థల్లో ఎడాపెడా ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులను సేకరించే పద్ధతికి ఉడాయ్ ఇక చెక్ పెట్టబడుతోంది. -
Aadhaar: ఇకపై ఫోటోకాపీలు అవసరం లేదు.. త్వరలో కొత్త రూల్ ను అమలు చేయనున్న ప్రభుత్వం
హోటళ్ళు, ఈవెంట్ నిర్వాహకులు, ఇతర సంస్థలు కస్టమర్ల ఆధార్ కార్డుల ఫోటోకాపీలను ఉంచుకోకుండా నిషేధించే కొత్త నియమాన్ని ప్రభుత్వం త్వరలో అమలు చేయనుంది. ప్రస్తుత ఆధార్ చట్టం ప్రకారం, కారణం లేకుండా ఒకరి ఆధార్ కార్డు ఫోటోకాపీని ఉంచుకోవడం చట్టవిరుద్ధం. బదులుగా, వారు కొత్త డిజిటల్ వెరిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది ఆధార్ చట్టానికి అనుగుణంగా ఉండేలా చేస్తుంది. డేటా లీకేజీల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఈ మార్పు ప్రజలకు కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. Also Read:Ustaad… -
Supreme Court: పౌరసత్వానికి “ఆధార్” రుజువు కాదు..
Supreme Court: కేంద్రం ఎన్నికల సంఘం, ఎన్నికల జాబితా సవరణల కోసం ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)ను ప్రారంభించింది. ఇటీవల, బీహార్ ఎన్నికల ముందు ఈ ప్రక్రియను ఈసీ మొదలుపెట్టింది. ఇప్పుడు బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో సర్ను చేపడుతోంది. ఇదిలా ఉంటే , సర్ను వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. -
Aadhaar: 7-15 ఏళ్ల వయస్సు గల పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ పై UIDAI కీలక నిర్ణయం.. కోట్ల మంది పిల్లలకు ప్రయోజనం
ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి కీలకమైన డాక్యుమెంట్ గా మారింది. తాజాగా యూఐడీఏఐ 7-15 ఏళ్ల వయస్సు గల పిల్లల బయోమెట్రిక్ అప్డేట్ పై కీలక నిర్ణయం తీసుకుంది. పిల్లలకు ఆధార్ ధృవీకరణ కోసం తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ (MBU-1) కోసం అన్ని ఛార్జీలను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ( UIDAI ) శనివారం మాఫీ చేసింది. ఈ చర్య దాదాపు ఆరు కోట్ల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉందని ఒక…
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!