మీ మొబైల్ నంబర్ ఆధార్ కార్డు నంబర్ తో, ఈ-మెయిల్ ఐడీ లింక్ అయ్యాయా ? లేదా ? దీనిపై ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకునే అవకాశాన్ని భారతీయ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కల్పిస్తోంది.
Aadhaar Bank Account Link : కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జనవరి 30న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు ఒక సర్క్యులర్ను జారీ చేసింది.
PAN-Aadhar Link : పాన్ కార్డు కలిగి ఉన్నవారు తప్పనిసరిగా ఆధార్ నంబర్తో లింక్ చేసుకోవాలి. లేకుంటే ఏప్రిల్ 1 తర్వాత ఆ పాన్ కార్డు చెల్లుబాటు కాదు. మీ పాన్ ఆధార్ లింక్ చేసేందుకు మార్చి 31, 2023 నాటికే గడువు ఉంది.
మీరు ఇంకా ఆధార్ కార్డు, పాన్ కార్డ్ ఇంకా లింక్ చేసుకోలేదా? మార్చి 31వ తేదీలోపు ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ చేసుకోవాలి. లేకపోతే అంతే సంగతులు. గడువు సమీపిస్తున్నందున ప్రతి ఒక్కరూ ఆధార్, పాన్ కార్డులు రెండింటినీ తప్పనిసరిగా లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Aadhaar update:ఆధార్ కార్డులో అడ్రస్ మార్చుకోవడం మరింత సులభతరం చేసింది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI).. ఆధార్ హోల్డర్లు తమ ఆధార్ కార్డ్లలో చిరునామాను అప్డేట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి కొత్త ప్రక్రియను ప్రవేశపెట్టింది. ఆసక్తికరంగా, కొత్త ప్రక్రియతో, ఆధార్ వినియోగదారులు ఎలాంటి పత్రాలను చూపించాల్సిన అవసరం లేకుండా ఆధార్ కార్డ్లోని చిరునామాను సులభంగా మార్చగలరు లేదా నవీకరించగలరు. ముఖ్యంగా, ఇప్పటి వరకు, ఆధార్ చిరునామా ప్రక్రియలో, చిరునామాలో మార్పును ప్రాసెస్ చేయడానికి వినియోగదారులు…
ఇప్పుడు అన్నింటికీ ఆధార్ నంబరే ఆధారం.. ఏ రిక్వెస్ట్ పెట్టాలన్నా ఆధార్ కార్డ్ కాపీని జత చేయాల్సిందే.. దీంతో, చాలా వరకు స్మార్ట్ ఆధార్ కార్డులను క్యారీ చేస్తున్నారు ప్రజలు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆధారు కార్డులను ఎక్కడపడితే అక్కడ జిరాక్స్ తీయించడం.. కొన్నిసార్లు సరిగారాలేదని వదిలేయడం.. మరికొన్నిసార్లు మర్చిపోవడం చేస్తూనే ఉన్నారు.. కొందరైతే.. తమ ఆధార్ వివరాలను సోషల్ మీడియాలోను పంచుకుంటున్నారు.. దీనిపై ఆధార్ కార్డు వినియోగదారులకు వార్నింగ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.. ఆధార్కార్డు,…
Aadhaar For Newborns Along With Birth Certificates In All States: నవజాత శిశువులకు బర్త్ సర్టిఫికేట్ తో పాటు ఆధార్ ఇచ్చే విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో తీసుకురానుంది. ఈ మేరకు పుట్టిన వెంటనే నవజాత శిశువులకు ఇక మీదట బర్త్ సర్టిఫికేట్ తో పాటు ఆధార్ ఇచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి ఈ సదుపాయం దేశంలో 16 రాష్ట్రాల్లో ఉంది. అయితే ఇకపై అన్ని రాష్ట్రాల్లో కూడా విస్తరించేందుకు కేంద్ర సిద్ధం అయింది.…