SEBI: పాన్-ఆధార్ లింక్ లేకున్నా.. మ్యూచువల్ ఫండ్ కేవైసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మ్యూచువల్ ఫండ్ లో డబ్బును ఇన్వెస్ట్ చేసే వాళ్లకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) గుడ్ న్యూస్ చెప్పింది. కేవైసీ (KYC) నమోదు చేయడంలో సమస్యతో పోరాడుతున్న వారికి ఉపశమనం కలిగించింది. పాన్-ఆధార్ లింక్ చేసే నిబంధనాన్ని సెబీ తొలగించింది. అంటే పాన్-ఆధార్ లింక్ లేకపోవడం వల్ల మ్యూచువల్ ఫండ్ కేవైసీ చేయలేని వారు ఇప్పుడు దీన్ని సులభంగా చేయవచ్చు. పెట్టుబడిదారులు తమ కేవైసీ అవసరాలను తీర్చడానికి పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలను ఉపయోగించవచ్చని తెలిపింది. ఒకవేళ ఆధార్ లేకపోతే దాని స్థానంలో మరేదైనా పత్రాన్ని ఉపయోగించవచ్చు. కేవైసీని ఎలాంటి అదనపు పత్రాలు ఇవ్వకుండానే పూర్తి చేయవచ్చు. పాన్, పేరు, చిరునామా, మొబైల్ నంబర్, ఇమెయిల్ IDని ఉపయోగించి మ్యూచువల్ ఫండ్ యూనిట్ హోల్డర్ల కేవైసీ ని ధృవీకరించాలని కేవైసీ రిజిస్టర్డ్ ఏజెన్సీలను అభ్యర్థించింది. పాన్ మరియు ఆధార్ కార్డ్ ఆధారంగా ఆదాయపు పన్ను (ఐటి) వంటి అధికారిక డేటాబేస్లతో పెట్టుబడిదారుల వివరాలను తనిఖీ చేయడం లక్ష్యం.
READ MORE: Weather : భగభగమంటున్న భానుడు.. ఢిల్లీలో 14ఏళ్ల రికార్డు ఉష్ణోగ్రతలు
Also Read
- Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
- 50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
- 144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
2023 అక్టోబర్లో SEBI అన్ని మ్యూచువల్ ఫండ్ పెట్టుబడిదారులను ఓ సర్క్యులర్ జారీ చేసింది. వినియోగదారులు పాన్ను మార్చి 31, 2024 లోపు ఆధార్తో లింక్ చేయాలని కోరింది. లింకింగ్ చేయకపోతే కేవైసీ ప్రక్రియ ఆగిపోతుందని.. ఇది పెట్టుబడి కార్యకలాపాలను ఆపివేస్తుందని వెల్లడించింది. చిరునామా ఆధారంగా బ్యాంక్ పాస్బుక్ లేదా ఖాతా వివరాలను ఉపయోగించి కూడా కేవైసీ చేయవచ్చని పేర్కొంది. చాలా మంది పెట్టుబడి దారులు ఇబ్బందులు పడుతున్నట్లు గమనించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
Fauzi Release Date : ‘ఫౌజీ’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. డిసెంబర్లో థియేటర్స్ దద్దరిల్లాల్సిందే
-
Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ…
-
Tollywood : డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం
-
Siya Goyal: సియా గోయల్ కుటుంబానికి FDA షాక్.. రూ.8 లక్షల విలువైన వస్తువుల స్వాధీనం
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
ట్రెండింగ్
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!