Lava Blaze X 5G : లావా బ్లేజ్ X 5G భారతదేశంలో విక్రయాలను ప్రారంభించింది. ఇది స్థానిక కంపెనీ లావా కొత్త ఫోన్. ఇది 5G సపోర్ట్ తో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో కర్వ్డ్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది మూడు కాన్ఫిగరేషన్లలో కొనుగోలు చేయవచ్చు. లావా బ్లజ్ X 5G డ్య�
2G Services Shut Down Demand: ప్రస్తుతం దేశంలో చాలా చోట్ల 4జీ, 5జీ సేవలు నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 2జీ, 3జీ నెట్వర్క్ల మూసివేతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Reliance Industries: రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేష్ అంబానీ ఏ వ్యాపార అవకాశాన్ని కోల్పోకూడదనుకుంటున్నారు. ఇప్పుడు భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యాపారవేత్తలు మూడు రంగాలలో తమ పెట్టుబడులను పెంచుతున్నారు.
Vodafone Idea: అప్పుల ఊబిలో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా స్పెక్ట్రమ్ వేలం విడతగా సుమారు రూ.1,680 కోట్లు చెల్లించేందుకు మరో 30 రోజుల గడువు కోరినట్లు వొడాఫోన్ ఐడియా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
టెక్నో తన కొత్త స్మార్ట్ఫోన్ Tecno Camon 20 ప్రీమియర్ 5Gని వినియోగదారుల కోసం భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ లో ప్రత్యేక ఫీచర్లు ఇవ్వబడ్డాయి. ఈ హ్యాండ్సెట్లో MediaTek Dimension చిప్సెట్ ఉపయోగించారు. అంతేకాకుండా సెన్సార్ షిఫ్ట్ OISతో విడుదల చేసిన మొదటి ఫోన్ ఇదే. ఇండియాలో ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. 8 GB RAM / 512 GB స్టోర�
iQOO తన సరికొత్త గేమింగ్ స్మార్ట్ ఫోన్ నియో 7 ప్రో ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్లో 120W ఫ్లాష్ ఛార్జ్, 50MP అల్ట్రా సెన్సింగ్ కెమెరా, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ మరియు స్వతంత్ర గేమింగ్ చిప్ సెట్ తో వస్తుంది. ఈ iQOO Neo 7 Pro రెండు వెర్షన్లలో లాంచ్ అయింది.
Apple Users In India To Get 5G From Next Week: భారతదేశంలోని ఆపిల్ యూజర్లకు శుభవార్త చెప్పింది ఆ సంస్థ. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న 5 జీ సేవల గురించి క్లారిటీ ఇచ్చింది. 5 జీ నెట్ వర్క్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సాఫ్ట్వేర్ అప్గ్రేడ్లను వచ్చే వారం నుంచి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఆపిల్ తన ఐఓఎస్ 16 బీటా సాఫ్ట్
Jio 5G: ప్రఖ్యాత టెలికాం సంస్థ రిలయెన్స్ జియో 5జీ వేగంలో అగ్రగామిగా నిలిచింది. ప్రత్యర్థి సంస్థలకు అందనంత ఎత్తులో జియో ఉంది. అక్టోబర్ 1న 5జీ సేవలు మొదలు కాగా, దీనికంటే ముందే టెలికం ఆపరేటర్లు తమ నెట్ వర్క్ లను పరీక్షించినట్టు ఊక్లా తెలిపింది.
సంచలన ప్రకటనలకు వేదికగా మారింది రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశం. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో కొత్త సభ్యులు చేరారు. చమురు విభాగంలో ఈ సంస్థలో భారీ పెట్టుబడులు పెట్టిన సౌదీ అరేబియా సంస్థ ఆరామ్కో ఛైర్మన్ యాసిర్ అల్ రుమయాన్ రిలయన్స్ బోర్డులోకి వస్తున్నారు. రిలయన్స్ 44వ వ�