ఇండియాలో యువత తరచుగా 12వ తరగతి లేదా గ్రాడ్యుయేషన్ తర్వాత మాత్రమే ఉద్యోగాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇటీవలి కాలంలో అటువంటి వారి సంఖ్య ఎక్కువైంది. మరోవైపు 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత కొందరు లైఫ్ సెటిల్ అయ్యే కోర్సుల కోసం వెతుకుతున్నారు. ఆ కోర్సులు నేర్చుకుంటే మంచి ఉద్యోగం, సొంతంగా వ్యాపారం ప్రారం
పాఠశాల చదివే సమయంలో ప్రతి తరగతి వార్షిక పరీక్షల్లో పాస్ అయ్యి తర్వాత తరగతికి వెళ్లడం పరిపాటి. అయితే పదో తరగతి వార్షిక పరీక్షలు పాస్ అయ్యి ఇంటర్మీడియట్ లో చేరడం మరో విశేషం. అప్పటివరకు కేవలం పరీక్షలన్నీ చదువుతున్న పాఠశాలలో తన స్నేహితుల మధ్య పరీక్షలు రాసి పాస్ అవ్వడం నుండి వేరే పాఠశాలలో తెలియని వి�
దేశవ్యాప్తంగా 2024 – 25 సంవత్సరానికి గాను వివిధ పోస్టల్ సర్కిల్లో ఖాళీగా ఉన్న గ్రామీణ డాగ్ సేవక్ పోస్టులకు సంబంధించి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ చేయబోతోంది. ఇందుకు సంబంధించి అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పోస్టల్ డిపార్ట్మెంట్ ఏర్పాట్లను చేస్తుంది. 2023 జనవరిలో దాదాపు 40 వ�
కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు సోదరీమణులు జన్మించారు. కర్ణాటకలో హాసన్ ప్రాంతానికి చెందిన ఈ కవల సోదరీమణులు చుక్కి, ఇబ్బని. వీరిద్దరూ జన్మించడంలో రెండు నిమిషాలు తేడా కావచ్చు. కాకపోతే వారు రాసిన పరీక్షల ఫలితాలు చూసి మాత్రం నిజంగా వారు కవలలని ఇట్లే తెలియని వారు కూడా చెప్పేస్తారు. అంతలా కరెక్�
ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి ఏపీ మోడల్ స్కూళ్ల ప్రకటన విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరం వారికి మాత్రం ప్రవేశాలకు కల్పిస్తారు. ఇందుకు సంబంధించి ఆన్ లైన్ లోనే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 28 నుంచి ఈ అప్లికేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. మే 22వ తేదీని చివరి గడువుగా ప్రకట�
జగిత్యాల జిల్లాలో గంజాయి మూలాలు కలకలం రేపుతున్నాయి. పదవ తరగతి విద్యార్థినులు గంజాయికి బానిసైన విషయం విస్మయానికి గురి చేస్తుంది. జగిత్యాలలో విద్యార్థినులు గంజాయి మత్తులో చిత్తు అవుతున్నారు. తమ బంగారు భవిష్యత్తును చేజేతులా పాడు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పదవ తరగతి చదివే విద్యార్థులు అధిక మొత్త�
ఆయనో స్టార్ నటుడు. దాదాపు 400లకు పైగా సినిమాల్లో నటించాడు. తన విలక్షణ నటనతో జాతీయ అవార్డులు కూడా అందుకున్నాడు. నటన మీద మక్కువతో ఎనిమిదో తరగతిలోనే చదువు ఆపేసి ఇండస్ట్రీకి వచ్చాడు. ఇప్పుడు స్టార్ నటుడిగా ఎదిగాడు. 65 ఏళ్లలో నటుడిగా తన కలను సాకారం చేసుకన్న అతడు ఇప్పుడు చదువుపై దృష్టిపెట్టాడు. అందుకే ట�
Ruling BJD's Phulbani MLA Angada Kanhar cleared his class 10 board examination, the result of which was declared on Wednesday. The 58-year-old lawmaker secured 72 per cent marks.
ఏపీలో పదవతరగతి పరీక్షా ఫలితాలు అందరికీ షాకిచ్చాయి. లక్షలాదిమంది ఫెయిలయ్యారు. ప్రభుత్వం అసమర్థత వల్లే ఇలా జరిగిందని విపక్షాలు మండిపడుతున్నాయి. పదవతరగతి ఫలితాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రభుత్వ వైఫల్యాలకు విద్యార్థులను ఫెయిల్ చేశారు. ఇంట్లో తల్లితండ్రులదే తప్పు అని నెపం వేస్తా�
నిజమాబాద్ జిల్లా నవిపేట మండలం శివతండాలో బ్లేడ్ దాడి కలకలం రేపింది. 10వ తరగతి విద్యార్థి పై 9వ తరగతి బాలుడు బ్లేడ్ తో దాడి చేసాడు. దీంతో 10వ తరగతి విద్యార్థికి మెడపై మరో రెండు చోట్ల గాయాలయ్యాయి. నవిపేట ఆదర్శ పాఠశాలలో ఈఘటన చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే.. నిజమాబాద్ జిల్లా నవిపేట మండలం శివ తండ