Home
000
000 News
-
Electric Scooters: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక రూపాయికే 4 కిలోమీటర్ల ప్రయాణం.. ధరలు కేవలం రూ.50,000 నుండి ప్రారంభం
పెట్రోల్ ధర లీటరుకు సుమారు 3 రూపాయలు పెరిగింది, రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల రోజూ బైక్ లేదా స్కూటర్పై ప్రయాణించే వారి బడ్జెట్పై భారం పడవచ్చు. అందుకే చాలా మంది ఇప్పుడు పెట్రోల్ స్కూటర్లను వదిలిపెట్టి ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మళ్లుతున్నారు. ముఖ్యంగా BaaS (బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్) మోడళ్లు ఇప్పుడు బడ్జెట్లోనే EVని కొనుగోలు చేసే అవకాశాన్ని అందిస్తున్నాయి. ఒక రూపాయికి సుమారు 4 కిలోమీటర్ల దూరం… -
Electric Scooters: హీరో, టీవీఎస్, ఓలా.. టాప్ స్పీడ్ ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ లో.. ధర రూ.49,999
ఇంధన కొరతల వేళ ఎలక్ట్రిక్ వెహికల్స్ కు డిమాండ్ పెరుగుతోంది. బడ్జెట్ ధరల్లో ఈవీలు లభిస్తుండడంతో ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని భావిస్తున్నారా? టాప్ స్పీడ్ గల ఈవీ కోసం ఎదురుచూస్తున్నారా? అనేక కంపెనీలకు చెందిన స్కూటర్లు మార్కెట్లో 60,000 రూపాయల లోపు ధరకే అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్లు మంచి వేగాన్ని కలిగి ఉండటం వల్ల, నగర ట్రాఫిక్లో వీటిని నడపడం సులభంగా… -
RBI: ఆర్బీఐ కీలక ప్రతిపాదన.. రూ.10,000 కు పైగా UPI, నెట్ బ్యాంకింగ్ లావాదేవీలకు ఒక గంట వేచి ఉండాల్సిందే..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ చెల్లింపుల్లో పెరుగుతున్న మోసాలను అరికట్టడానికి కీలక చర్యలు ప్రతిపాదించింది. ఏప్రిల్ 9, 2026న విడుదల చేసిన చర్చా పత్రంలో, రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తం ఉన్న అకౌంట్-టు-అకౌంట్ ట్రాన్స్ఫర్లకు (UPI, నెట్ బ్యాంకింగ్ వంటివి) 1 గంట ఆలస్యం విధించాలని సూచించింది. ఈ వ్యవధిలో, బ్యాంకులు చెల్లింపుదారులతో అనుమానాస్పద చెల్లింపులను ధృవీకరించుకోవచ్చు, చెల్లింపుదారులు వాటిని రద్దు కూడా చేయవచ్చు. Also Read:AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్… -
5g Phones Under 10K: రూ.10 వేల లోపు 5జీ ఫోన్స్ మీ మనసు దోచేస్తాయి!.. బ్యాటరీ, కెమెరా సూపర్!
బడ్జెట్ ఫ్రెండ్లీ 5G స్మార్ట్ఫోన్లు ఇప్పుడు చాలా ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. ఈ రేంజ్లో 5G సపోర్ట్, మంచి బ్యాటరీ, డిస్ప్లే, కెమెరా లభిస్తున్నాయి. స్టూడెంట్స్, ఫస్ట్ టైమ్ యూజర్లు, బడ్జెట్ యూజర్లకు బెస్ట్. ఈ రోజుల్లో, 10,000 రూపాయల కంటే తక్కువ ధరకు చాలా మంచి ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తూ 5G సపోర్ట్ ఉన్న ఫోన్ కావాలనుకుంటే, సరసమైన మోడళ్ల జాబితా ఇక్కడ ఉంది. Also Read:AP Teenage… -
Ambati Rambabu bail: అంబటి రాంబాబుకు బిగ్ రిలీఫ్.. మాజీ మంత్రికి మరో కేసులోనూ బెయిల్
Ambati Rambabu bail: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో కేసులోనూ కోర్టు నుంచి ఊరట లభించింది. గుంటూరు స్పెషల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. గత ఏడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలో అంబటి రాంబాబు పాల్గొన్నారు. ర్యాలీగా వస్తున్న సమయంలో పట్టాభిపురం పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో అంబటిపై కేసు నమోదు చేశారు. Read Also: Deepali Ghosh:… -
iPhone 17 సిరీస్ లాంటి లుక్.. రూ.9 వేలకే సొంతం చేసుకోవచ్చు..
ఐఫోన్ కొనాలి అని చాలా మందికి డ్రీమ్ ఉంటుంది.. అయితే, కొత్తగా వచ్చే ఐఫోన్ సిరీస్ ధరలు బడ్జెట్లో ఉండకపోవడంతో.. చాలా మంది వెనుకడుగు వేస్తారు.. అయితే, ఐఫోన్ 19 సిరీస్ ఫోన్ లాంటి లుక్లో ఉన్న ఓ బడ్జెట్ ఫోన్.. ఇప్పుడు మార్కెట్లో హల్చల్ చేస్తోంది.. టెక్నో తాజాగా Tecno Spark Go 3 అనే ఎంట్రీ లెవల్ బడ్జెట్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఈ నెలాఖరులో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఫోన్… -
Smartphones: రూ.10,000 లోపు టాప్ స్మార్ట్ఫోన్లు.. సామ్ సంగ్ నుంచి మోటరోలా వరకు ఇవే
ఎలక్ట్రానిక్ కంపెనీల మధ్య నెలకొన్న పోటీతో స్మార్ట్ ఫోన్ లు తక్కువ ధరకే లభిస్తున్నాయి. బెస్ట్ ఫీచర్లతో కూడిన స్మా్ర్ట్ ఫోన్స్ కూడా రూ. 10 వేల లోపు ధరలో అందుబాటులో ఉంటున్నాయి. మరి మీరు కూడా కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఇటీవలి కాలంలో రిలీజ్ అయిన స్మార్ట్ ఫోన్లు 10 వేల ధరలోపే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. డిస్ప్లే, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ వంటి కీలక రంగాలలో మంచి… -
Cyclone Montha: తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు..
Cyclone Montha: తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని ఓడలరేవు గ్రామంలో తుఫాన్ పునరావాస కేంద్రాలను సందర్శించిన సీఎం చంద్రబాబు.. పునరవాస కేంద్రాలలో ప్రజలతో మాట్లాడారు.. ప్రజలకు నిత్యవసరాలతో పాటు బియ్యం కూడా అందజేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు… అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని తుఫాన్ ఎఫెక్ట్ తో ప్రాణనష్టం జరగకుండా అర్ధరాత్రి వరకు మానిటర్ చేశాం.. వరి పంట కొంతవరకు… -
పసిడితో పాటు వెండి ధరలు రికార్డ్ స్థాయికి.. వెండి ధర ఈ రోజు ఎంతంటే ?
-
BJP: ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన వారికి ప్రతి నెలా రూ. 20 వేల పింఛను?
ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన వారికి ప్రతినెలా రూ.20వేలు, వైద్య సదుపాయాలు కల్పిస్తామని ఒడిశా బీజేపీ ప్రభుత్వం పెద్ద ప్రకటన చేసింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ చేతిలో చిత్రహింసలకు గురైన ఒడిశా ప్రజలకు ప్రభుత్వం వైద్య ఖర్చులతో పాటు పింఛను అందజేస్తుందని ప్రభుత్వం తెలిపింది.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!