IND vs PAK: భారత్- పాకిస్తాన్ మధ్య బ్లాక్బస్టర్ పోరు.. అద్భుతమైన ప్రదర్శన చేసేది వీళ్లే..!
- మరో రెండు రోజుల్లో ప్రారంభంగానున్న ఛాంపియన్స్ ట్రోఫీ..
- భారత్ తరఫున గిల్, షమీ, హార్థిక్ రాణిస్తారని తెలిపిన యువరాజ్..
- పాక్ తరపున అఫ్రిదీ, రిజ్వాన్, బాబర్ హారిస్ రవూఫ్ చెప్పిన ఇంజమామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs PAK: మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు రెడీ అవుతుంది. ఇక, ఈ మెగా టోర్నీలో భాగంగా చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే మ్యాచ్ కోసం వరల్డ్ వైడ్ గా అభిమానులు ఎదురు చూస్తున్నారు. కేవలం, ఐసీసీ టోర్నీల్లోనే తలపడే ఈ రెండు జట్ల మధ్య పోరు ఎంతో రసవత్తరంగా కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నెల 23వ తేదీన దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్పై పలువురు మాజీలు తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఇరు జట్లకు చెందిన మాజీ క్రికెటర్లు ఓ టీవీ షోలో పాల్గొన్నారు.
Read Also: GHMC: ఎంఐఎం మద్దతుతో కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సిద్ధం కానుందా!
Also Read
- Virat Kohli World Record: SRH మ్యాచ్లో విఫలమైనా చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20ల్లో ప్రపంచ రికార్డు
- CM Vijay: సీఎం విజయ్ చేతిలో విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫొటో..
- Heinrich Klaasen IPL Record: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హెన్రిచ్ క్లాసెన్.. ఆ రికార్డులు బద్దలు
- RCB vs SRH: ఆర్సీబీ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. మ్యాచ్ ఓడినా టేబుల్ టాపర్గా నిలిచిన పాటిదార్ సేన..
ఈ సందర్భంగా దాయాదుల మధ్య జరిగే బ్లాక్ బస్టర్ పోరులో గొప్ప ప్రదర్శన చేసే ప్లేయర్స్ ఎవరో టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, పాక్ మాజీ కెప్టెన్లు ఇంజమామ్, షాహిద్ అఫ్రిదీ తెలియజేశారు. ఈ మ్యాచ్లో భారత్ తరఫున శుభ్మన్ గిల్ అత్యధిక రన్స్ చేస్తాడని.. అటు బౌలింగ్ లో మహమ్మద్ షమీఎక్కువ వికెట్లు తీస్తాడని యువీ పేర్కొనగా.. పాకిస్థాన్ వైపు బ్యాట్తో బాబర్ అజామ్ .. బాల్ తో షాహిన్ అఫ్రిదీ ఆకట్టుకుంటారని అఫ్రిదీ చెప్పుకొచ్చాడు. అయితే ఇంజమామ్ మాత్రం.. బాబర్తో పాటు హారిస్ రవూఫ్ పేరు చెప్పాడు.
Read Also: KA 10 : దిల్ రూబా సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఇక, మ్యాచ్ గెలుపులో కీలకంగా ఏ ప్లేయ్లు మారుతారన్న ప్రశ్నకు.. భారత్ తరపున హార్దిక్ పాండ్య పేరును యువరాజ్ చెప్పగా.. రిజ్వాన్ పేరును అఫ్రిదీ తెలిపగా.. ఇంజమామ్.. ఫకర్ జమాన్ పేరున సూచించాడు. అయితే, ఆదివారం జరిగబోయే ఈ మ్యాచ్లో ఏ జట్టు పైచేయి సాధిస్తుంది..? అని అడిగిన ప్రశ్నకు.. దుబాయ్ పరిస్థితుల ప్రకారం పాకిస్థాన్ వైపే యువీ మొగ్గు చూపాడు.
Read Also: KCR Birthday: కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
కాగా, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఐదుసార్లు పోటీ పడగా.. మూడు మ్యాచ్ల్లో పాక్ విజయం సాధించగా.. మరో రెండింట్లో భారత్ గెలిచింది. తాజాగా దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్లో రోహిత్ సేన విజయం సాధించి ఈ లెక్కను సరి చేయాలని ప్లాన్ చేస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఈ నెల 19వ తేదీ నుంచి స్టార్ట్ కానుండగా.. ఫిబ్రవరి 23వ తేదీన పాకిస్థాన్తో మ్యాచ్ ఆడనుంది.
𝙏𝙝𝙚 𝙃𝙚𝙖𝙩 𝙄𝙨 𝙊𝙣! 🇮🇳🆚🇵🇰 Ahead of #INDvPAK in #ChampionsTrophy, #YuvrajSingh, #NavjotSinghSidhu, #ShahidAfridi and #InzamamulHaq take their picks, in a fun, rapid-fire round! 💥
Who will ace this #GreatestRivalry? ✍👇
'𝗧𝗛𝗘 𝗚𝗥𝗘𝗔𝗧𝗘𝗦𝗧 𝗥𝗜𝗩𝗔𝗟𝗥𝗬… pic.twitter.com/qzhGr8ovvy
— Star Sports (@StarSportsIndia) February 16, 2025
తాజావార్తలు
-
Google AI Studio: డెవలపర్లకు గుడ్ న్యూస్.. మొబైల్ నుంచే AI డెవలప్మెంట్.. గూగుల్ AI స్టూడియో ఇప్పుడు ఆండ్రాయిడ్లో
-
Hormuz Strait Crisis: పాక్ విఫలం.. ‘హార్మూజ్’ కోసం రంగంలోకి ఖతార్..!
-
Lenin: అఖిల్ కంబ్యాక్ ఫిక్స్?.. “మనోడు వస్తున్నాడు” టీజర్ వైరల్
-
Navratna Pulao Recipe: వేసవిలో స్పెషల్ లంచ్.. పప్పు, అన్నానికి వీడ్కోలు.. నవరత్న పులావ్ ట్రై చేయండి..
-
China Mine Disaster: ఘోర విషాదం.. బొగ్గు గనిలో పేలుడు.. 80 మంది మృతి
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!