Virat Kohli: నా దగ్గర ఏమీ లేదు చూస్కోండి.. ఆసీస్ అభిమానులకు విరాట్ కోహ్లీ కౌంటర్
- ఆసీస్ అభిమానులకు గట్టి కౌంటర్ ఇచ్చిన విరాట్ కోహ్లీ..
- నా దగ్గర సాండ్పేపర్ లేదు చూస్కోండంటూ సైగలు చేసిన విరాట్..
- మీ ఆటగాడు స్మిత్ సాండ్ పేపర్ స్కాంలో ఇరుక్కున్నాడు: విరాట్ కోహ్లీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: స్టేడియంలో విరాట్ కోహ్లీ ఎంత ఉత్సహంగా ఉంటాడో.. అంతే సీరియస్ గా అతడిని లేదా జట్టును ఎవరైనా టార్గెట్ చేస్తే స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇస్తాడు. అది బౌలర్లా.. ప్రేక్షకులా? అనేది కోహ్లీ పట్టించుకోడు. ఇక, ఆస్ట్రేలియా టూర్ లో అందరి చూపు విరాట్ మీదే ఉన్నాయి. మెల్బోర్న్లో ఆసీస్ ఫ్యాన్స్ కోహ్లీని ఎగతాళి చేయగా.. ఇప్పుడు సిడ్నీ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో కోహ్లీతో పాటు భారత ఆటగాళ్లను టార్గెట్ చేసిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చాడు.
Read Also: Sankranthiki Vasthunnam : ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫస్ట్ హీరో వెంకటేష్ కాదట.. ఆయనేనట ?
Also Read
- Vaibhav's Friend: 35 ఫోర్లు, 9 సిక్సర్లు, 210 పరుగుల ఇన్నింగ్స్.. వెలుగులోకి మరో వైభవ్ సూర్యవంశీ..
- Virat Kohli-Vaibhav: బరిలోకి విరాట్ కోహ్లీ, వైభవ్ సూర్యవంశీ.. ఓపెనర్లుగా..?
- Vaibhav Sooryavanshi Next Match: వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం.. ఇప్పుడైనా బ్యాట్తో చెలరేగుతాడా..?
- APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
అయితే, సిడ్నీ టెస్టుకు స్టాండింగ్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా రెండో రోజు చివరి సెషన్లో గాయంతో డగౌట్కు వెళ్లిపోయాడు. అంతకుముందు అతడి షూస్లో సాండ్ పేపర్ ఉందని పలు వీడియోలను ఆస్ట్రేలియా ఫ్యాన్స్ షేర్ చేశారు. దీనిపై ఐసీసీ విచారణ చేపట్టాలంటూ కామెంట్స్ పెట్టారు. ఇక, ఇవాళ బుమ్రా బౌలింగ్కు రాలేదు.. దీంతో జట్టును విరాట్ కోహ్లీ నడిపిస్తున్నాడు. అయినా, సరే ఆసీస్ అభిమానులు అరుస్తూనే ఉండటంతో.. స్టీవ్ స్మిత్ ఔటైన తర్వాత విరాట్ తన జేబులో రెండు చేతులు పెట్టి ‘నా దగ్గర ఏమీ లేదు చూసుకోండి’ అన్నట్లు వారికి సైగలు చేశాడు. స్మిత్ సాండ్ పేపర్ స్కాంలో ఇరుక్కున్నాడు.. బుమ్రాపై వస్తున్న ట్రోల్స్కు కౌంటర్గా ఈ విధంగా విరాట్ రియాక్ట్ కావడంతో ఇండియన్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆటగాళ్లు ఆసీస్లా మోసం చేయరంటూ సోషల్ మీడియాలో టీమిండియా అభిమానులు పోస్టులు పెడుతున్నారు.
"What is that about?"#AUSvIND pic.twitter.com/HwNZXhKW1S
— cricket.com.au (@cricketcomau) January 5, 2025
తాజావార్తలు
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
-
Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
-
Netanyahu vs Erdogan: ఇజ్రాయెల్-టర్కీ మధ్య మాటల యుద్ధం.. మధ్యప్రాచ్యంలో కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!