TTD : శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు టీటీడీ ప్రత్యేక దర్శనం టికెట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏడుకొండల శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. నేడు శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లను విడుదల చేయనున్నటలు టీటీడీ అధికారులు వెల్లడించారు. డిసెంబర్ నెలకు సంబంధించిన టిక్కెట్లను అధికారిక వెబ్ సైట్ లో నేడు ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఎస్ఈడీ) కల్పించే రూ.300 టికెట్లను వివిధ స్లాట్లలో అందించనున్నట్లు తెలిపారు. కాగా.. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్ని రకాల దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. కేవలం సర్వదర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Also Read : Blast in Crackers Factory: బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు తునాతునకలైన మృతదేహాలు.. సీఎం దిగ్భ్రాంతి
Also Read
- Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!
- What's Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
ఈ క్రమంలో భక్తులు ఆయా తేదీలను చూసుకొని, టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు టీటీడీ అధికారులు. మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. అలాగే.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని అధికారు తెలిపారు. నిన్న శ్రీవారిని 61,304 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,133 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.46 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Tragedy : చిలకలగూడలో దారుణం.. బీటెక్ విద్యార్థిని వెంటాడి, కత్తులతో పొడిచి దారుణ హత్య.!
-
Trump Tariffs: అమెరికా కోర్టు నుంచి ట్రంప్కు మరో ఎదురుదెబ్బ.. 10% సుంకాలు చట్టవిరుద్ధమని కొట్టివేత
-
BCCI-IPL 2026: ఇకపై ఐపీఎల్లో ఆటగాళ్ల ఆటలు సాగవు.. సస్పెన్షన్ లేదా డిస్క్వాలిఫికేషన్!
-
AshuReddy Case : అషురెడ్డి కేసులో స్టేకు హైకోర్టు నిరాకరణ.. రంగంలోకి పోలీసులు
-
Weather Forecast Today: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు!