Railway Ticket Inspector: తొలి రైల్వే టిక్కెట్ ఇన్స్పెక్టర్గా ట్రాన్స్జెండర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
First Trangender Railway Ticket Inspector: దక్షిణ భారతదేశంలో తొలిసారిగా రైల్వే టిక్కెట్ ఇన్స్పెక్టర్గా తమిళనాడుకు చెందిన సింధు అనే ట్రాన్స్జెండర్ నియమితులయ్యారు. ట్రాన్స్జెండర్ సింధు నాగర్కోవిల్కు చెందిన వారు. ఈమె తమిళ సాహిత్యంలో బి.లిటరేచర్ చేశారు. ఇది తన జీవితంలో మరచిపోలేని జ్ఞాపకమని సింధు అన్నారు. హిజ్రా కావడంతో ఏమీ చేయలేమన్న నిరుత్సాహం నుంచి ఈ స్థాయికి చేరుకున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. హిజ్రాలు తమ సమస్యలతో కుంగిపోకుండా.. విద్య, శ్రమతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సింధు సూచించారు.
కేరళ రాష్ట్రం ఎర్నాకులంలో 19 ఏళ్ల క్రితం రైల్వేలో చేరిన ట్రాన్స్జెండర్ సింధు.. తమిళనాడులోని దిండిగల్కు బదిలీపై వచ్చారు. అక్కడే గత 14 ఏళ్లుగా పనిచేస్తున్నారు. అయితే ప్రమాదంలో గాయపడిన సింధును రైల్వేలోని వాణిజ్య విభాగానికి బదిలీ చేశారు. అక్కడ విధులు నిర్వర్తిస్తూ టిక్కెట్ ఇన్స్పెక్టర్గా శిక్షణ పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో దిండుక్కల్ రైల్వే డివిజన్లో టిక్కెట్ ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు. గురువారం ఆమె బాధ్యతలు స్వీకరించారు.
Also Read
- 10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
Also Read: MS Dhoni: మాటలతో కాకుండా.. పనులతో గౌరవం పొందడం ముఖ్యం!
సింధు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… ‘సమాజంలో గౌరవప్రదమైన స్థానాలను సాధించడానికి ట్రాన్స్జెండర్లు కష్టపడి చదవాలి. విద్య మరియు కృషి ద్వారా ఉన్నత స్థాయిని సాధించవచ్చని నేను గట్టిగా నమ్ముతున్నా. నేను టిక్కెట్ ఇన్స్పెక్టర్ని అయినందుకు గర్వపడుతున్నా. అయితే ఈ స్థాయికి రావడానికి నేను చాలా కష్టపడ్డాను. హిజ్రాలు తమకున్న సమస్యలతో కుంగిపోకుండా విద్య, శ్రమతో ఉన్నత స్థాయికి చేరుకోవాలి’ అని సూచించారు.
తాజావార్తలు
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!