Shashi Tharoor: నరేంద్రమోడీని ప్రశంసిస్తూనే విమర్శించిన శశిథరూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీ20 శిఖరాగ్ర సదస్సుని భారత్ విజయవంతంగా నిర్వహించిన విషయం అందరికి సుపరిచితమే.. కాగా గతంలో ఒకసారి మోడీని ప్రశంసల జల్లులో ముంచెత్తిన కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ శశిథరూర్ మరోసారి ప్రధాని మోడీ పై ప్రశంసల వర్షం కురిపించారు.. ఒక వైపు మోడీ ప్రభుత్వాన్ని ఆయన పరిపాలనని ప్రశంసిస్తూనే మరోవైపు విమర్శలు కూడా గుప్పించారు.
Read Also: Sreemukhi: గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీముఖి
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
వివారాలలోకి వెళ్తే.. 18వ జీ20 శిఖరాగ్ర సదస్సు విజయం పైన స్పందించిన శశిథరూర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. జీ20 శిఖరాగ్ర సదస్సుని విజయవంతగా నిర్వహించడం నిజంగా భారత్ సాధించిన గొప్ప విజయమని ఆయన కొనియాడారు. ఓ వైపు మోడీ ప్రభుత్వం న్యూఢిల్లీ డిక్లరేషన్ ద్వారా సభ్యదేశాలన్నింటినీ ఏకతాటిపై నిలిపిందని ప్రశంసించించిన శశిథరూర్ మరో వైపు సాధించిన ఈ విజయం మోడీ ప్రభుత్వానికి ఆస్తిగా మారుతుందని విమర్శలు చేశారు. జీ20 సదస్సుకు జరిగే వరకు ఢిల్లీ డిక్లరేషన్పై ఏకాభిప్రాయం సాధ్యం కాదని అందరూ అభిప్రాయ పడ్డారని ఆయన పేర్కొన్నారు.
ఉమ్మడి ప్రకటన అనివార్యమనే ధోరణిలో ఉన్నారు.. చైర్మన్ సారాంశంతో సదస్సు ముగుస్తుందని అనుకున్నారని శశిథరూర్ చెప్పారు. ఢిల్లీ డిక్లరేషన్ నిస్సందేహంగా దేశానికి దౌత్యపరమైన విజయమేనని ప్రశంసించారు.. రష్యా ఉక్రెయిన్ యుద్ధకాండ ఎంతో సున్నితమైన అంశం ఉక్రెయిన్, రష్యా, చైనా వంటి దేశాలు ఆ విషయం గురించి ప్రస్తావించకూడదనుకున్నాయి.. కానీ ఎంతో చాకచక్యంగా భారత్ ఆ అంతరాన్ని తగ్గించేందుకు ఓ సూత్రాన్ని కనుగోనింది. ఇది నిజంగా ఓ అద్భుతమైన దౌత్య విజయం.. ఏకాభిప్రాయం సాధించడంలో అమితాబ్కాంత్ కృషి ఎనలేమిది అని ఎంపీ శశిథరూర్ అన్నారు. ఈ విజయం అధికారపార్టీ ఆస్తిగా మారబోతుంది అని ఆయన విమర్శించారు.
తాజావార్తలు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!