P20 Summit 2023: పీ20 సమ్మిట్ భారత దేశంలో నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పీ-20 దేశాల అధినేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం భారతదేశంలో పండుగల సీజన్ నడుస్తోంది.
జీ20 శిఖరాగ్ర సదస్సుని భారత్ విజయవంతంగా నిర్వహించిన విషయం అందరికి సుపరిచితమే.. కాగా గతంలో ఒకసారి మోడీని ప్రశంసల జల్లులో ముంచెత్తిన కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ శశిథరూర్
US India Relationship: జీ20 సదస్సు ప్రారంభానికి ఒకరోజు ముందు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ భారత్ చేరుకుని ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ చర్చ ప్రభావం చాలా కాలం పాటు కనిపించనుంది.
G20 Summit 2023: జీ20 సదస్సు ప్రారంభం కావడానికి సమయం ఆసన్నమైంది. విదేశీ గడ్డ నుండి వచ్చే ఏదైనా ముప్పును ఎదుర్కోవడానికి భారతదేశం భూ ఉపరితలం, ఆన్లైన్లో భద్రతా చర్యలను పెంచింది.
G20 Summit: జీ20 సదస్సుకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల అధినేతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఢిల్లీ సిద్ధమైంది. అతిథుల రాక ప్రక్రియ కొనసాగుతోంది.
G20: జీ20 కోసం పెద్ద దేశాల నేతలు, అధికారులు మాత్రమే భారత్కు వస్తున్నారు. నిజానికి ప్రతినిధి బృందం, వారితో పాటు చాలా మంది వ్యక్తులు కూడా ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తులు బయటకు వెళ్లినప్పుడు వారు ఎక్కడైనా UPI ద్వారా సులభంగా చెల్లింపులు చేయగలుగుతారు.
ఒకప్పుడు ఏదైనా కావాలంటే బయటకు వెళ్లి కొనేవాళ్ళు కానీ ఇప్పుడు ఏదైనా కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటున్నారు.. జనాలు ఆన్లైన్ యాప్ లపై బాగా ఆధారపడ్డారు. ఒక్కరోజు ఇవి బంద్ అయితే విలవిల లాడిపోతారు చాలామంది.. అలాంటిది మూడురోజులు ఈ డెలివరీ సర్వీసులు బంద్ అయితే ఇక జనాల పరిస్థితి ఏంటి.. అసలు మూడురోజులు �
Liquor Shops: ఢిల్లీలో మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే రాజధాని ఢిల్లీలో ఐదు రోజుల పాటు మద్యం షాపులు బంద్ అవుతాయి. దీని కారణంగా ప్రజలు తాగేందుకు మందు దొరకడం కష్టమవుతోంది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈ నెల 8 నుంచి 10 వరకు జీ-20 దేశాల సమ్మిట్ జరుగుతున్న విషయం తెలిసిందే. వాస్తవంగా జీ-20 సమ్మిట్ 8 నుంచి 10 వరకు జరుగుతున్నప్పటికీ ఈ నెల 7 లోపుగా దాదాపు అన్ని దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానమంత్రులు ఢిల్లీకి చేరుకోనున్నారు.
PM Modi: 2024 లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు సంస్థలు ‘ మూడ్ ఆఫ్ ది నేషన్’ ఫలితాలను ప్రకటించాయి.