Mohan Bhagwat: ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం.. అందరినీ ఆర్యన్లను చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
థాయ్లాండ్లోని బ్యాంకాక్లో జరిగిన ‘వరల్డ్ హిందూ కాంగ్రెస్ 2023’లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ పాల్గొన్నారు. ఈ పరిషత్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను బెదిరించే సమస్యలు మరియు సవాళ్లపై మేధోమథనం చేయడానికి ఆలోచనాపరులు, కార్యకర్తలు, నాయకులు సమావేశం అవుతారు. వాటి పరిష్కారానికి కూడా చర్చలు జరుతారు. ఇక, నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రపంచ హిందూ కాంగ్రెస్ (WHC) తన మూడవ ఎడిషన్ యొక్క థీమ్ ‘జయస్య ఆయతనం ధర్మం’ను రూపొందించింది.
Read Also: Eknath Shinde : ఏక్ నాథ్ షిండే చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ఊపందుకున్న రాజీనామా టాక్
Also Read
- Dharmendra Pradhan: విద్యార్థి రాజకీయాల నుంచి విద్యాశాఖ మంత్రిగా రాజీనామా వరకు..
- Ind Vs Zim 2nd T20: టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్లు ఇవే..
- Devendra Fadnacis: కేంద్రమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్..? ఢిల్లీ నుంచి పిలుపు..
- Sonam Wangchuk: ‘‘ఇది ప్రజాస్వామ్య విజయం’’.. కేంద్రమంత్రి రాజీనామాపై సోనమ్ వాంగ్చుక్..
ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ.. సకల సౌఖ్యాలు పొందినా ప్రపంచం సంతృప్తి చెందడం లేదని పేర్కొన్నారు. నేటి ప్రపంచం సరైన దారిలో లేదని అన్నారు. 2000 సంవత్సరాలుగా శాంతి, సంతోషం తీసుకురావడానికి ప్రపంచం చాలా ప్రయోగాలు చేసిందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. అందరూ కూడా భౌతికవాదం, కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానాన్ని ఉపయోగించడంతో పాటు వివిధ మతాలను ప్రయత్నించి తమ శ్రేయస్సు పొందారు.. కానీ ఇప్పటికీ భౌతిక సుఖాలు ఉన్నప్పటికీ ప్రజలు సంతోషంగా లేరన్నారు.
Read Also: Misuse of POCSO Act: లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తప్పుడు ఆరోపణ .. మహిళకు లక్ష జరిమాన
ఇక, కోవిడ్ తర్వాత ప్రపంచం పునరాలోచించడం ప్రారంభించింది అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ప్రపంచ దేశాలకు ఓ మార్గాన్ని చూపుతుందని ఆయన వ్యాఖ్యనించారు. ప్రపంచమంతా ఒకే కుటుంబమని, అందరినీ ఆర్యులుగా తీర్చిదిద్దుతామని, అదే సంస్కృతి అని ఆయన అన్నారు. భౌతిక ఆనందాన్ని పొందడానికి ప్రజలు పరస్పరం పోరాడంతో పాటు ఆధిపత్యం చెలాయించటానికి ప్రయత్నిస్తారు.. మేము కూడా దాన్ని అనుభవించామన్నారు. అయితే, కొన్ని నెలల క్రితం ప్రపంచ ముస్లిం కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి భారతదేశానికి వచ్చి అక్కడ తన ప్రసంగాలలో ప్రపంచంలో శాంతి, సామరస్యం కావాలంటే భారతదేశంతో అనుబంధం అవసరమని చెప్పారు అనే విషయాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గుర్తు చేశారు. కావున అది మన కర్తవ్యము. హిందూ సమాజం ఉనికిలోకి రావడానికి ఇదే కారణమన్నారు.
#WATCH | Addressing the 'World Hindu Congress 2023' in Bangkok, Thailand, RSS Chief Mohan Bhagwat says, "The world is one family and we will make everybody 'Arya' that is culture…To acquire possession of all means of material happiness, people try to fight and dominate each… pic.twitter.com/na8KZRulbU
— ANI (@ANI) November 24, 2023
తాజావార్తలు
-
Dharmendra Pradhan: విద్యార్థి రాజకీయాల నుంచి విద్యాశాఖ మంత్రిగా రాజీనామా వరకు..
-
Ind Vs Zim 2nd T20: టాస్ ఓడిన టీమిండియా.. తుది జట్లు ఇవే..
-
Devendra Fadnacis: కేంద్రమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్..? ఢిల్లీ నుంచి పిలుపు..
-
Gen Z: ‘జెన్ జీ… మమ్మల్ని క్షమించు..’! నేటి యువ తరాన్ని సమాజం తప్పుగా అర్థంచేసుకుందా?
-
Prakash Raj: “కాక్రోచెస్ ప్రభుత్వాన్ని మోకాళ్లపైకి తెచ్చారు!” : ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!