Gujarat: రెండేళ్ల క్రితం బాలికపై అత్యాచారం.. నిందితుడికి మరణశిక్ష
- ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో 32 ఏళ్ల వ్యక్తికి మరణ శిక్ష 2022లో గుజరాత్ లోని గిర్ సోమనాథ్ జిల్లాలో ఘటన
- నిందితుడికి రూ.25 వేల జరిమానా విధింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2022లో గిర్ సోమనాథ్ జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో 32 ఏళ్ల వ్యక్తికి గుజరాత్లోని ప్రత్యేక పోక్సో కోర్టు మరణశిక్ష విధించింది. నిందితుడికి చనిపోయే వరకు ఉరిశిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి ఎస్ఐ భోరానియా తీర్పు చెప్పారు. దీంతో పాటు నిందితుడికి రూ.25 వేల జరిమానా కూడా విధించారు. నిందితుడు ఈ ఘటనను అత్యంత క్రూరమైన రీతిలో చేశాడని.. అందుకే ఇది అరుదైన కేసుల్లో అరుదైనదని కోర్టు పేర్కొంది. ఈ కేసులో మరణశిక్ష తప్ప మరో మార్గం లేదని తెలిపింది. ఈ సంఘటన గిర్ సోమనాథ్ జిల్లాలోని కోడినార్ తాలూకాలో 2022 జూన్ 22న జరిగింది. కాగా.. ఈ ఘటనపై జిల్లా పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిని సోమాభాయ్ సోలంకిగా గుర్తించారు.
Read Also: AP Govt: ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి (IPC), పోక్సోలోని వివిధ సెక్షన్ల కింద మైనర్ బాలికపై అత్యాచారం, హత్య.. ఆమె మృతదేహాన్ని నిర్జన ప్రదేశంలో పడేసినందుకు అభియోగాలు మోపారు. మొత్తం 55 డాక్యుమెంటరీ సాక్ష్యాలను కోర్టు ముందు సమర్పించారు. ఈ కేసు విచారణ సమయంలో బాధితురాలి కుటుంబం, ఇరుగుపొరుగు వారిని పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు పరిశీలించారు. కాగా.. గుజరాత్ బాధితుల పరిహార పథకం 2019 కింద మైనర్ బాలిక కుటుంబానికి రూ.17 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
Read Also: AP CM: సీఎం చంద్రబాబుతో అమెరికాకు చెందిన ఆర్థికవేత్త భేటీ..!
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!