Ponguleti Srinivas Reddy : భద్రాచలం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం స్ట్రీట్ కార్నర్ మీటింగ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రెండుసార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన కేసీఆర్ ప్రజలను మోసం చేశారు విలేకరులను మోసం చేశాడు మోసం చేశాడన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ రాముడికి పట్టు వస్త్రాలు కూడా తీసుకురాకుండా ప్రజల మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ చెప్పిన మాట చెప్పకుండా ఇచ్చిన మీ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మభ్య పెట్టాడు మరల మూడోసారి ముఖ్యమంత్రి కావాలని తప్పుడు హామీలతో ప్రజల ముందుకు వస్తున్నాడని ఆయన మండిపడ్డారు. డిసెంబర్ 9వ తేదీన కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో స్థానిక అభ్యర్థి పొదుపు వీరయ్య గారిని గెలిపించాలని కోరుతున్నానని ఆయన అన్నారు.
Also Read : Kichannagari Laxma Reddy: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కిచన్న గారి లక్ష్మారెడ్డి
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
వీరయ్య గారు ఎంత నీతిమంతుడో నిజాయితీపరుడు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని, 2018లో గెలిచిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిన దౌర్భాగ్యుడు వీరయ్య గారిని మాత్రం కొనలేకపోయాడు అంతటి మంచి వ్యక్తిని గెలిపించాల్సిన బాధ్యత మనదన్నారు పొంగులేటి శ్రీనివాస రెడ్డి. 30 కోట్లు ఇస్తానని చెప్పిన కూడా మూడు రంగుల జెండాని వదలని వ్యక్తి వీరయ్య. తిరగడానికి డీజిల్ డబ్బులు లేకపోయినా పార్టీని వీడని ఇటువంటి మంచి వ్యక్తిని గెలిపించాల్సిన బాధ్యత మనందరిదీ అని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం పొదెం వీరయ్య మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో గెలిచేది కాంగ్రెస్ పార్టీ భద్రాచలం నిర్వీర్యం చేసి ఐదు పంచాయతీలు అడిగిన ఇవ్వకుండా ఉన్న పట్టణాన్ని మూడు ముక్కలు చేసిన టీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దామా లేదా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామన్నారు. భద్రాచలం అభివృద్ధి చేయాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు పోదెం వీరయ్య.
Also Read : Covid-19 Vaccination: “ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణం కాదు”.. టాప్ మెడికల్ బాడీ వెల్లడి..
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!