Mahesh Kumar Goud: తెలంగాణలో దోపిడీ దొంగలను గెలిపించొద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ వల్లే తెలంగాణ రాజకీయాలు డబ్బు చుట్టు తిరుగుతున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రెండు టర్ములల్లో ఎమ్మెల్యేలుగా ఉన్న బీఆర్ఎస్ నేతలు అరాచకంగా సంపాదించారు అని ఆయన విమర్శించారు. వందల కోట్లు ఖర్చు చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని ఆయన వ్యాఖ్యనించారు. అందు కోసమే తిరిగి వారికే కేసీఆర్ టికెట్లు ఇచ్చారు అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
Read Also: Raashi Khanna : హాట్ క్లీవేజ్ షో తో రెచ్చిపోయిన రాశీ ఖన్నా..
Also Read
- RBI Interest Rates: బిగ్ షాక్ ఇవ్వనున్న ఆర్బీఐ.. భారీగా పెరగనున్న వడ్డీరేట్లు..
- Lt General Dhiraj Seth: కొత్త ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్..
- US-Venezuela: రక్తపిపాసి గ్యాంగ్ లీడర్ నినో గెర్రెరో హతం.. ట్రంప్ సంచలన ప్రకటన
- West Bengal: అర్ధరాత్రి అభిషేక్ ఇంట్లో హైడ్రామా.. మమతా బెనర్జీ ఉరుకులు పరుగులు..
ఎమ్మెల్యేలు, మంత్రుల భూమి ఉన్న చోటే కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు, స్టేడియంలు కట్టారు అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు వేలాది ఎకరాల భూమిని కొల్లగొట్టారు.. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తారు.. కేసీఆర్, బీసీలకు అన్యాయం చేసిండు.. రాష్ట్రంలో 54,55 శాతం ఉన్నా.. బీసీలకు కేవలం 23 సీట్లు ఇచ్చారు.. అన్ని వర్గాలను వంచించే విధంగా బీఆర్ఎస్ మొదటి లిస్ట్ వుంది అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
Read Also: Jupalli Krishna Rao: మీరు.. తెలంగాణ అమరవీరుల రక్తపు కూడు తింటున్నారు..
బీఆర్ఎస్ నేతల బాగోతం ఎంటో అందరికి తెలుసు.. హరీష్ రావు రబ్బరు చెప్పుల కథ వాళ్ళ నేత మైనంపల్లి హన్మంత్ రావు చెప్పిండు అని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. లక్ష కోట్ల ఎట్లా వచ్చాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణలో మరోసారి దోపిడీ దొంగలను గెలిపించొద్దు అని ఆయన కోరారు. మళ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. రాష్ట్రం మొత్తం ఆగమైపోతుందని ఆయన వ్యాఖ్యనించారు.
తాజావార్తలు
-
Hyderabd Weather Update : హైదరాబాద్లో కారుమబ్బులతో కమ్మేసిన ఆకాశం.. ఎల్లో అలెర్ట్.!
-
RBI Interest Rates: బిగ్ షాక్ ఇవ్వనున్న ఆర్బీఐ.. భారీగా పెరగనున్న వడ్డీరేట్లు..
-
Tollywood New Trend: మమ్మల్ని మేమే చెక్కుకుంటాం!
-
Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన.. మరొకరి మృతి..!
-
Lt General Dhiraj Seth: కొత్త ఆర్మీ చీఫ్గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్..
ట్రెండింగ్
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!