Waqf Properties: సెంట్రల్ పోర్టల్ లో 200,000 కు పైగా వక్ఫ్ ఆస్తులకు ఆమోదం.. అప్ లోడ్స్ కు ముగిసిన గడువు
- సెంట్రల్ పోర్టల్ లో 200,000 కు పైగా వక్ఫ్ ఆస్తులకు ఆమోదం
- అప్ లోడ్స్ కు ముగిసిన గడువు
- 517,040 వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పోర్టల్లో ప్రారంభించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉమీద్ పోర్టల్లో 216,905 వక్ఫ్ ఆస్తులను ఆమోదించారు. భారత్ లో వక్ఫ్ ఆస్తులను నిర్వహించడానికి తీసుకొచ్చిన కేంద్ర పోర్టల్ అయిన ఉమీద్, ఆరు నెలల గడువు తర్వాత, డిసెంబర్ 6వ తేదీ శనివారం క్లోజ్ అయ్యింది. ఈ నిర్ణయం UMEED చట్టం, 1995, సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలకు అనుగుణంగా తీసుకున్నారు. ఈ పోర్టల్ను కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు జూన్ 6, 2025న ప్రారంభించారు. నిర్ణీత గడువులోపు, 517,040 వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పోర్టల్లో ప్రారంభించారు. వీటిలో 216,905 ఆస్తులను నియమించిన అప్రూవర్లు ఆమోదించారు.
Also Read:Lok Sabha: నేడు లోక్సభలో “వందేమాతరం”పై 10 గంటల పాటు చర్చ.. రచ్చ తప్పదు!
Also Read
- Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
- FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!
- Ragi Jaggery Cookies Recipe: మైదాకు గుడ్బై.. ఇంట్లోనే హెల్తీ రాగి-బెల్లం కుకీస్ తయారు చేయండిలా..
- Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ 'జీరా రైస్' ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
213,941 ఆస్తులకు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతోంది. వెరిఫికేషన్ సమయంలో, 10,869 ఆస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మంత్రిత్వ శాఖ వక్ఫ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రకారం, ఇప్పటివరకు అత్యధిక సంఖ్యలో 86,345 వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్ బోర్డు కింద అప్ లోడ్ ప్రారంభమయ్యాయి. కర్ణాటకలో అత్యధికంగా 52,917 ఆమోదించబడిన ఆస్తులు ఉన్నాయి. ఈ ప్రచారం సందర్భంగా, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రాష్ట్ర/యూటీ వక్ఫ్ బోర్డులు, మైనారిటీ విభాగాలతో నిరంతర వర్క్షాప్లు, శిక్షణా సెషన్లను నిర్వహించింది.
Also Read:Telangana Rising Global Summit : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్దం
అప్లోడ్ ప్రక్రియపై వక్ఫ్ బోర్డులు, రాష్ట్ర/యూటీ అధికారులకు ఆచరణాత్మక శిక్షణ అందించడానికి ఢిల్లీలో రెండు రోజుల మాస్టర్ ట్రైనర్ వర్క్షాప్ కూడా జరిగింది. సీనియర్ టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ టీమ్స్ వివిధ రాష్ట్రాలకు పంపించారు. దేశవ్యాప్తంగా ఏడు ప్రాంతీయ సమావేశాలు జరిగాయి. అప్లోడ్ చేసేటప్పుడు తలెత్తే సమస్యలను త్వరగా పరిష్కరించడానికి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఒక హెల్ప్లైన్ను కూడా ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: చరిత్ర పునరావృతం.. ధోనీ నిర్ణయం వల్లే రోహిత్పై వేటు!
-
FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!
-
R Ashwin: ముందుగానే చెప్పాలి కదా.. ఇప్పుడు చెప్తే ఎలా.. బీసీసీఐపై అశ్విన్ ఫైర్!
-
Ragi Jaggery Cookies Recipe: మైదాకు గుడ్బై.. ఇంట్లోనే హెల్తీ రాగి-బెల్లం కుకీస్ తయారు చేయండిలా..
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
ట్రెండింగ్
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!