ఉమీద్ పోర్టల్లో 216,905 వక్ఫ్ ఆస్తులను ఆమోదించారు. భారత్ లో వక్ఫ్ ఆస్తులను నిర్వహించడానికి తీసుకొచ్చిన కేంద్ర పోర్టల్ అయిన ఉమీద్, ఆరు నెలల గడువు తర్వాత, డిసెంబర్ 6వ తేదీ శనివారం క్లోజ్ అయ్యింది. ఈ నిర్ణయం UMEED చట్టం, 1995, సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలకు అనుగుణంగా తీసుకున్నారు. ఈ పోర్టల్ను కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు జూన్ 6, 2025న ప్రారంభించారు. నిర్ణీత గడువులోపు, 517,040 వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను…