Nadendla Manohar: వారాహి విజయ యాత్రతో ప్రజలకు బలమైన సందేశం ఇవ్వనున్న పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరోసారి ఏపీ ప్రజలకు వైఎస్ జగన్ ఎందుకు వద్దో ప్రజలకు వివరిస్తామని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. అన్ని వర్గాలను నిలువునా మోసం చేసిన జగన్ మళ్లీ వద్దే వద్దు అన్నదే మా నినాదం.. రాష్ట్ర ప్రజలను దీనిపై జనసేన పార్టీ చైతన్య పరుస్తుంది.. ప్రజాధనంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడం వైసీపీ ప్రభుత్వానికి సిగ్గుచేటు అని ఆయన అన్నారు. వారాహి విజయ యాత్ర ద్వారా ప్రజలకు పవన్ కళ్యాణ్ బలమైన సందేశం ఇవ్వనున్నారు.
Read Also: Ram Charan RC 16: రెహమాన్ పాట… చరణ్ ఆట… అప్పుడే షురూ అయ్యింది
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
“వై ఏపీ డస్ నాట్ నీడ్ వైఎస్ జగన్” అనేది జనసేన నినాదం అని నాదేండ్ల మనోహర్ అన్నారు. ఎందుకు జగన్ ఆంధ్రప్రదేశ్ కు అవసరం లేదో కూడా ప్రజలకు వివరిస్తాం.. వారిని చైతన్య పరుస్తాం.. ఎన్నికల సమీపిస్తున్న వేళ వైసీపీ నాయకులు మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి సిద్ధమైపోతున్నారు.. నిన్న మొన్నటి వరకు గడపగడపకు ప్రభుత్వం.. జగనన్నకు చెబుదాం… జగనన్నే మా నమ్మకం అంటూ రకరకాల కార్యక్రమాలు చేసి విఫలం చెందిన వైసీపీ నాయకులు మరోసారి ఎన్నికల ముందు “వై ఏపీ నీడ్స్ జగన్ ” అంటూ ప్రజలకు టోపీ పెట్టడానికి వస్తున్నారు అని ఆయన విమర్శించారు.
Read Also: Rules Change: సిలిండర్ ధరలు పెరగడమే కాదు.. ఈ 5 నిబంధనలు కూడా నేటి నుండి మారాయి
అయితే, నాలుగో విడత యాత్ర ఇవాళ్టి నుంచి అవనిగడ్డ వేదికగా ప్రారంభం అవుతుంది అని నాదేండ్ల మనోహర్ అన్నారు. అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచి కూడా ప్రజలు, అభిమానులు భారీగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు మద్దతు పలికిన టీడీపీ నేతలకు మా ధన్యవాదాలు అంటూ నాదేండ్ల మనోహర్ చెప్పారు.
తాజావార్తలు
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
-
PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
-
Shani Parivartan 2026: మే 17న శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం
-
Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..