Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Modi Told Bjp Ruled States To Implement Central Schemes

PM MODI: కేంద్ర పథకాలను అమలు చేయాల్సిందే..బీజేపీ పాలిత రాష్ట్రాలకు మోడీ టాస్క్

NTV Telugu Twitter
Published Date :July 28, 2024 , 8:32 pm
By RAMAKRISHNA KENCHE
  • నేడు మోడీ సమక్షంలో బీజేపీ అగ్రనేతల సమావేశం
  • 13 బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు
  • అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంపై చర్చ
  • అభివృద్ధి చెందిన భారతదేశం అంశంపై ప్రధాని ఉద్ఘాటన
PM MODI: కేంద్ర పథకాలను అమలు చేయాల్సిందే..బీజేపీ పాలిత రాష్ట్రాలకు మోడీ టాస్క్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ అగ్రనేతలు ఆదివారం వరుసగా రెండో రోజు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై లోతుగా చర్చించారు. 13 బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 15 మంది డిప్యూటీ సీఎంలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎన్డీయే పాలిత రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య ఉమ్మడి సమన్వయంపై ప్రధాని మోడీ ఉద్ఘాటించారు.

READ MORE: VIDEO: కుమారస్వామి ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం.. మీడియాతో సమావేశంలో ఘటన..

ఈ ముఖ్యమైన సమావేశంలో అయిదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించడంపై చర్చించారు. దీంతో పాటు నూతన విద్యా విధానంపై మాట్లాడారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా హాజరై ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అదే సమయంలో.. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తమ రాష్ట్రాల్లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పథకాలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. రెండు రోజుల ‘ముఖ్యమంత్రి మండలి’ శనివారం ప్రారంభమైన విషయం తెలిసిందే.

READ MORE:Kerala High Court: మతంతో సంబంధం లేదు.. “బాల్య వివాహాల నిషేధ చట్టం” అందరికీ వర్తిస్తుంది..

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పేద సంక్షేమ పథకాలను తారుమారు చేయరాదని, పథకంలో ఎలాంటి తగ్గింపు చేయరాదని లేదా ఏమీ జోడించకూడదని ప్రధాని మోదీ సమావేశంలో అన్నారు. ఉదాహరణకు, ప్రధాన మంత్రి అన్న యోజన కింద, కేంద్ర ప్రభుత్వం ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి 5 కిలోల ధాన్యం ఇస్తోంది, అప్పుడు అంత ధాన్యం ఇవ్వాలి. ఇందులో ఏ ఆహార పదార్థాన్ని పెంచకూడదు, తగ్గించకూడదు.

READ MORE: Rainbow Children’s Hospital: అగ్రగామి ఫార్మా కంపెనీలతో అడల్ట్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం..

ప్రధాని మోదీ ఈ టాస్క్..
కేంద్ర ప్రభుత్వ పథకాలను ఆయా రాష్ట్రాల్లో 100 శాతం అమలు చేయాలని, కానీ కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఎలాంటి మార్పులు చేయవద్దని బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులకు ప్రధాని మోడీ సూచించారు. ప్రభుత్వం పథ‌కాల‌ను నిశితంగా ప‌రిశీలించి.. ప్రజ‌ల‌పై దాని ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని సిద్ధం చేస్తుంద‌ని, అందుకే అందులో ఎలాంటి మార్పులు చేయ‌రాద‌ని ప్రధాని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు విస్తృతంగా వ్యాప్తి చెందేలా చూడాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. వీటిని సుపరిపాలనకు ఉదాహరణలుగా చూపాలన్నారు. సమాజంలోని వివిధ వర్గాలకు, ముఖ్యంగా పేదలకు సహాయం చేసేందుకు బీజేపీ పాలిత ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని ప్రస్తావించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి మండలి సమావేశానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (ఉత్తరప్రదేశ్), సిఎం హిమంత బిస్వా శర్మ (అస్సాం), సిఎం భజన్‌లాల్ శర్మ (రాజస్థాన్), సిఎం మోహన్ చరణ్ మాఝీ (ఒడిశా)తో పాటు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా, హర్యానా, మణిపూర్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • BJP-ruled states
  • jp nadda
  • LATEST TELUGU NEWS
  • Modi told BJP-ruled states to implement central schemes

తాజావార్తలు

  • Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌లో 9 విమానాలు ధ్వంసం! ఆధారాలివే!

  • HHVM Postponed: పవన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. హరిహర వీరమల్లు వాయిదా లాంఛనమే!

  • Nara Lokesh: విధ్వంసపాలనపై ప్రజలు గెలిచారు.. ఐదు కోట్ల ప్రజలకు కృతజ్ఞతలు!

  • Spying: జ్యోతి మల్హోత్రాతో సంబంధం ఉన్న మరో యూట్యూబర్ అరెస్ట్

  • Good Wife : ఏకంగా ఏడు భాషల్లో ప్రియమణి ‘గుడ్ వైఫ్’ వెబ్ సిరీస్..

ట్రెండింగ్‌

  • Infinix GT 30 Pro: 6.78-అంగుళాల స్క్రీన్, 108MP కెమెరా, అదిరిపోయే గేమింగ్ ఫీచర్లతో ఇన్‌ఫినిక్స్ GT 30 ప్రో లాంచ్..!

  • Realme Buds T200x: అత్యాధునిక ANC ఫీచర్స్, మెరుగైన సౌండ్ క్వాలిటీతో కొత్త TWS ఎయిర్‌బడ్స్ లాంచ్..!

  • Realme C73 5G: కేవలం రూ.10,499లకే 6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్‌తో రియల్‌మీ C73 5G భారత్‌లో లాంచ్..!

  • Rohit Sharma: నన్ను ఔట్ చేయడం సాధ్యమే కాదు.. పిల్లలతో హిట్ మ్యాన్.. వీడియో వైరల్

  • Xiaomi: షావోమి స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు అలర్ట్.. ఆ ఫోన్లకు ఇకపై అప్డేట్లు ఉండవు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions