MLC Jeevan Reddy : గల్ఫ్ కార్మికుల కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కేవలం నీళ్ళు, నిధులు, నియామకాలు కోసమని, 60వేల కోట్లతో రాష్ట్ర ఏర్పాటుతో ఏర్పడిన తెలంగాణ నేడు 6లక్షల కోట్ల రూపాయల అప్పు అయిందన్నారు జీవన్ రెడ్డి. పుట్టబోయే బిడ్డ లక్ష యాభై వేల రూపాయల అప్పుతో పడుతున్నాడని, కమిషన్ల కక్కుర్తితో, కాళేశ్వరం దేశంలోనే తల దించుకొనెల నిర్మాణ లోపం జరిగింది. దీంతో ప్రాజెక్ట్ నీళ్ళు సముద్రం పాలైందన్నారు జీవన్ రెడ్డి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిరుద్యోగ యువత నిరాశ, నిస్పృహలకు లోనతున్నరని ఆయన మండిపడ్డారు.
Also Read : Sitaram Yechury: ప్రత్యేక హోదాను వెనకేసుకొచ్చిన బీజేపీ మాటతప్పింది..
Also Read
- Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
- AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
- YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
అంతేకాకుండా.. ‘రెండు పర్యాయాలు ఉద్యమ నాయకుడని కేసీఆర్కి అధికారం ఇచ్చారు. రాష్ట్ర ఏర్పాటు ముందు రాష్ట్ర బడ్జెట్ 60వేల కోట్లు, గత సంవత్సరం 4లక్షల కోట్లు. గల్ఫ్ కార్మికుల కోసం ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. స్థానిక ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే అందరికీ సమాన విద్య తో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన మా లక్ష్యం. గల్ఫ్ కార్మికుల కోసం ఎన్ఆర్ఐ కోట తరహా గల్ఫ్ కోట ను ఏర్పాటు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ సామాజిక తెలంగాణ దిశగా అడుగులు వేస్తుంది. నియోజకవర్గపరిధిలో ఎమ్మెల్యే ప్రధాన పాత్ర పోషిస్తుంది… పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసే అవకాశం ఉండదు. ఎమ్మెల్సీ అనేది జెస్ట్ ఎంపిటిసి పదవి లాంటిది…నేను ప్రజాసేవ లక్ష్యంగా పని చేస్తున్న. బిల్లు రాక సర్పంచ్ పదవి చేయడానికి భయపడుతున్నారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గెలుపు కాయమైపోయింది. కేసీఅర్ తిరిగి గజ్వేల్ కి పోతుండు.’ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Also Read : Sandra Venkata Veeraiah : సత్తుపల్లిని నూతన జిల్లాగా ఏర్పాటు చేస్తాం
తాజావార్తలు
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Missing Meghana First Look: ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్గా తెలుగు సినిమా.. వి.వి. వినాయక్ చేతుల మీదుగా ‘మిస్సింగ్ మేఘన’ ఫస్ట్ లుక్ రిలీజ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
AIIMS: మరో రెండు ఎయిమ్స్లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!