CM Stalin: కేరళ ప్రభుత్వానికి తమిళనాడు సీఎం సాయం.. రూ. 5 కోట్లు ప్రకటన
- కేరళ ప్రభుత్వానికి తమిళనాడు సీఎం స్టాలిన్ సాయం
- కేరళ ప్రభుత్వానికి రూ.5 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించిన స్టాలిన్
- తమిళనాడు కేడర్కు చెందిన ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను..
- సహాయక చర్యలు చేపట్టేందుకు నియామకం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వయనాడ్లో భారీ కొండచరియలు విరిగిపడి ఇప్పటి వరకూ 88 మంది చనిపోయారు. అలాగే వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. మరికొంత మందిని అధికారులు తీవ్రంగా శ్రమించి రక్షించారు. ఇప్పటికీ.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే శిథిలాల కింద మృతదేహాలు కనిపిస్తుండటంతో.. మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతుంది. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. మంగళవారం కేరళ ప్రభుత్వానికి రూ.5 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా తెలిపారు.
JP Nadda: నిపా, కోవిడ్-19 వ్యాధులు మానవేతర మూలాల నుండి ఉద్భవించాయి..
Also Read
- RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
- Nirmala Sitharaman: యూపీఐపై గుడ్న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
- Bangladesh: బంగ్లాదేశ్లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
- YS Jagan: 'దిశ' లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
ఆయన ‘ఎక్స్’లో “వయనాడ్లో భారీ కొండచరియలు విరిగిపడటం.. తత్ఫలితంగా ప్రాణనష్టం గురించి తెలుసుకోవడం చాలా బాధ కలిగించింది. ఇప్పటికీ చాలా మంది ప్రజలు ఆ ప్రాంతంలో చిక్కుకున్నారు. నేను ఖచ్చితంగా రెస్క్యూ ఆపరేషన్లు చేస్తున్నాను. పూర్తి స్వింగ్ వారందరినీ కాపాడుతుంది, ఈ సంక్షోభ సమయంలో సోదర రాష్ట్రమైన కేరళకు అవసరమైన లాజిస్టికల్ లేదా మానవశక్తి మద్దతును అందించడానికి తమిళనాడు ప్రభుత్వం సిద్ధంగా ఉంది”. అని తెలిపారు. తమిళనాడు కేడర్కు చెందిన ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను సహాయక చర్యలు చేపట్టేందుకు నియమించారు. సీఎం స్టాలిన్ మంగళవారం కేరళ సీఎం పినరయి విజయన్తో ఫోన్లో మాట్లాడి సహాయ, సహాయక చర్యలకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.
Stock Markets: లాభాలతో ముగిసిన సూచీలు..
ఇదిలా ఉంటే.. ఒక డిప్యూటీ డైరెక్టర్ నేతృత్వంలో 20 మంది అగ్నిమాపక సిబ్బందితో కూడిన రెస్క్యూ టీమ్, 20 మంది సభ్యుల రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందం.. 10 మంది సభ్యుల వైద్య బృందం వయనాడ్లో సహాయక చర్యలు చేపడుతుంది. మరోవైపు.. ప్రధాని మోడీ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.. అలాగే కొండచరియలు విరిగిపడి గాయపడిన వారికి రూ.50 వేలు ప్రకటించారు.
తాజావార్తలు
-
RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
-
Nirmala Sitharaman: యూపీఐపై గుడ్న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
-
Bangladesh: బంగ్లాదేశ్లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
-
YS Jagan: ‘దిశ’ లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
-
Liquor Closed: మందుబాబులకు బ్యాడ్న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!