CM Stalin: కేరళ ప్రభుత్వానికి తమిళనాడు సీఎం సాయం.. రూ. 5 కోట్లు ప్రకటన
- కేరళ ప్రభుత్వానికి తమిళనాడు సీఎం స్టాలిన్ సాయం
- కేరళ ప్రభుత్వానికి రూ.5 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించిన స్టాలిన్
- తమిళనాడు కేడర్కు చెందిన ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను..
- సహాయక చర్యలు చేపట్టేందుకు నియామకం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వయనాడ్లో భారీ కొండచరియలు విరిగిపడి ఇప్పటి వరకూ 88 మంది చనిపోయారు. అలాగే వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. మరికొంత మందిని అధికారులు తీవ్రంగా శ్రమించి రక్షించారు. ఇప్పటికీ.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే శిథిలాల కింద మృతదేహాలు కనిపిస్తుండటంతో.. మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతుంది. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. మంగళవారం కేరళ ప్రభుత్వానికి రూ.5 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ విషయాన్ని ఎక్స్ ద్వారా తెలిపారు.
JP Nadda: నిపా, కోవిడ్-19 వ్యాధులు మానవేతర మూలాల నుండి ఉద్భవించాయి..
Also Read
- Caste Census: కులగణనకు గ్రీన్ సిగ్నల్.. పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే 'రాగి కుడుములు' చేసేయండి ఇలా..!
- CarryMen: 'మీరు షాపింగ్ చేయండి, మీ బ్యాగులు మేము మోస్తాం'.. మార్కెట్లలో షాపింగ్ అసిస్టెన్స్ సర్వీస్..
- Gulab Lassi Recipe: హీట్కు చెక్ పెట్టే షాహీ గులాబ్ లస్సీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి..!
ఆయన ‘ఎక్స్’లో “వయనాడ్లో భారీ కొండచరియలు విరిగిపడటం.. తత్ఫలితంగా ప్రాణనష్టం గురించి తెలుసుకోవడం చాలా బాధ కలిగించింది. ఇప్పటికీ చాలా మంది ప్రజలు ఆ ప్రాంతంలో చిక్కుకున్నారు. నేను ఖచ్చితంగా రెస్క్యూ ఆపరేషన్లు చేస్తున్నాను. పూర్తి స్వింగ్ వారందరినీ కాపాడుతుంది, ఈ సంక్షోభ సమయంలో సోదర రాష్ట్రమైన కేరళకు అవసరమైన లాజిస్టికల్ లేదా మానవశక్తి మద్దతును అందించడానికి తమిళనాడు ప్రభుత్వం సిద్ధంగా ఉంది”. అని తెలిపారు. తమిళనాడు కేడర్కు చెందిన ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులను సహాయక చర్యలు చేపట్టేందుకు నియమించారు. సీఎం స్టాలిన్ మంగళవారం కేరళ సీఎం పినరయి విజయన్తో ఫోన్లో మాట్లాడి సహాయ, సహాయక చర్యలకు సహకరిస్తామని హామీ ఇచ్చారు.
Stock Markets: లాభాలతో ముగిసిన సూచీలు..
ఇదిలా ఉంటే.. ఒక డిప్యూటీ డైరెక్టర్ నేతృత్వంలో 20 మంది అగ్నిమాపక సిబ్బందితో కూడిన రెస్క్యూ టీమ్, 20 మంది సభ్యుల రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందం.. 10 మంది సభ్యుల వైద్య బృందం వయనాడ్లో సహాయక చర్యలు చేపడుతుంది. మరోవైపు.. ప్రధాని మోడీ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.. అలాగే కొండచరియలు విరిగిపడి గాయపడిన వారికి రూ.50 వేలు ప్రకటించారు.
తాజావార్తలు
-
Caste Census: కులగణనకు గ్రీన్ సిగ్నల్.. పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
-
Rhea: సోషల్ మీడియాకు రియా చక్రవర్తి బ్రేక్.. ఎమోషనల్ నోట్ వైరల్!
-
CarryMen: ‘మీరు షాపింగ్ చేయండి, మీ బ్యాగులు మేము మోస్తాం’.. మార్కెట్లలో షాపింగ్ అసిస్టెన్స్ సర్వీస్..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్కు ప్రత్యర్థి ఓనర్ కూడా ఫిదా.. బుడ్డోడి కోసం వచ్చే ఏడాది బిడ్ ఖాయం!
ట్రెండింగ్
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!