Amit Shah: మణిపూర్పై అమిత్ షా వరుసగా రెండో రోజు సమావేశం..
- మణిపూర్లో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిపై అమిత్ షా సమీక్ష
- వరుసగా రెండో రోజు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం
- భద్రతా ఏర్పాట్లపై సమీక్ష
- శాంతి భద్రతలను కాపాడాలని భద్రతా బలగాలు, రాష్ట్ర ఏజెన్సీలకు సూచన
- భద్రత కోసం 50 కంపెనీల అదనపు కేంద్ర పోలీసు బలగాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణిపూర్లో హింస ఆగడం లేదు. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుసగా రెండో రోజు అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన ఆయన శాంతిభద్రతలను కాపాడాలని భద్రతా బలగాలు, రాష్ట్ర ఏజెన్సీలకు సూచించారు. రాష్ట్రంలో భద్రత కోసం 50 కంపెనీల అదనపు కేంద్ర పోలీసు బలగాలను షా పంపించారు.
Lions Attack Cow: నాలుగు సింహాల మధ్య చిక్కుకున్న ఎద్దు.. తన ప్రాణాలను ఎలా కాపాడుకుందంటే? (వీడియో)
Also Read
- Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురు పేర్లు..
- Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
సోమవారం జరిగిన సుదీర్ఘ సమావేశంలో సీనియర్ భద్రతా అధికారులతో హోంమంత్రి పరిస్థితిని వివరంగా సమీక్షించారు. అలాగే.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర పోలీసు బలగాలు, రాష్ట్ర పోలీసులను అమిత్ షా కోరారు. మరోవైపు.. మణిపూర్లో శాంతిభద్రతల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర పోలీసు బలగాల మోహరింపును కూడా పెంచుతోంది. 50 అదనపు కంపెనీల కేంద్ర పోలీసు బలగాలను అక్కడికి పంపుతోంది. ఇంతకు ముందు కూడా కేంద్రం 20 కంపెనీల బలగాలను అక్కడకు పంపించింది.
IPL Auction 2025: మిచెల్ స్టార్క్ రికార్డు బద్దలు కొట్టేది.. ఈ భారతీయ ఆటగాడే..!
మణిపూర్లో తాజా హింసాత్మక సంఘటనల కారణంగా పెరుగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా.. కేంద్రమంత్రి అమిత్ షా ఆదివారం మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని అసంపూర్తిగా వదిలివేసి, నార్త్ బ్లాక్లోని సీనియర్ భద్రతా అధికారులతో అత్యవసర సమావేశంలో మణిపూర్లోని పరిస్థితిని సమీక్షించారు. మణిపూర్లో హింసాత్మక ఘటనల అనంతరం పలు జిల్లాల్లో కర్ఫ్యూ విధించడంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు కూడా బంద్ కావడం గమనార్హం. హింసాత్మక సంఘటనల తరువాత.. ఆగ్రహంతో కొందరు కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ధ్వంసం చేసి తగులబెట్టారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితిని సృష్టించారు.
తాజావార్తలు
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురు పేర్లు..
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?