Madhu Yaskhi : బీఆర్ఎస్ బీసీ లను అణిచివేస్తోంది..
సూర్యాపేటలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ బీసీ ఐక్య వేదిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ వీ హనుమంతరావుతో పాటు రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీసీ సభ తీర్మానాలు చేశారు. కుల ఘణన తీర్మానం చేసిన ఖర్గే కు ధన్యవాదాలు.. ఉమ్మడి జిల్లాలో ప్రతి పార్లమెంట్ స్థానంలో మూడు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని, ఉమ్మడి జిల్లాకు చెందిన బీసీ లకు 65 శాతం నామినేటెడ్ పదవులు కేటాయించాలని, మైనారిటీలకు పదవుల్లో సరైన ప్రాధాన్యం కల్పించాలని తీర్మానాలు చేశారు.
Also Read : AAP Party: మరోసారి సుప్రీంకోర్టుకు ఆప్ సర్కార్.. కేంద్రానికి నోటీసులు
Also Read
- Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
- Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
- Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
- Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే బీసీలు పార్టీకి దగ్గర కావాల్సిందేనన్నారు. పార్టీకి దూరమైన వర్గాలను పార్టీకి దగ్గర చేయాలని రాహుల్ గాంధీ, ఖర్గే ఆదేశించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా సామాజిక న్యాయం జరగలేదని, బీఆర్ఎస్ బీసీ లను అణిచివేస్తుందన్నారు. ఒక కులం మాత్రమే ముందు పడితే ఏ పార్టీ అధికారంలోకి రాదని, కాంగ్రెస్ పార్టీలో బీసీలకే ముఖ్యమంత్రి పదవులు వస్తున్నాయన్నారు.
Also Read : Janvi Kapoor : శారీలో హాట్ అందాలతో కైపేక్కిస్తున్న జాన్వీ కపూర్..
అనంతరం మాజీ పీసీసీ చీఫ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ మాట్లాడుతూ.. బీసీలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. బీసీలకు బలం ఉన్న చోట టికెట్స్ ఇవ్వాలని ఆయన కోరారు. 60 శాతం టికెట్లు బీసీలకు కేటాయించాల్సిందేనని, ఎన్నికల బరిలోకి దిగిన ప్రతి బీసీని గెలిపించుకోవాలన్నారు. త్వరలో బీసీ గర్జన నిర్వహిస్తామని, బీసీ డిక్లరేషన్ ను కాంగ్రెస్ పార్టీ త్వరలో ప్రకటిస్తుందని వీహెచ్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Srinivasa Mangapuram: మండుటెండలోనూ తగ్గని జయకృష్ణ..
-
Minister Nara Lokesh: ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని మా విధానం.. అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం..
-
Bengal Elections: రేపు తృణమూల్ కంచుకోటలో పోలింగ్.. ఈసారి ఎవరిది పైచేయి!
-
Fuel Shortage: తెలుగు రాష్ట్రాల్లో మూడోరోజుకు చేరిన ఇంధన కష్టాలు.. అధికారులు ఏం చెబుతున్నారంటే..?
-
Akhil : అఖిల్ ‘లెనిన్’ మళ్లీ వాయిదా.. జూన్ బరిలోకి అక్కినేని వారసుడు దిగడం డౌటే
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!