సుప్రీం కోర్టు తీర్పు పై కేసీఆర్ భుజాలు తడుముకుంటుండని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. టెక్నీకల్ పాయింట్స్ పై నే జడ్జిని మార్చి కొత్త జడ్జితో విచారణ చేయమన్నదని, బీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలన్నారు మధుయాష్కీ. తప్పు చేయకుంటే విచారణ కమిషన్ ముందు హాజరుకావొచ్చుగా అని ఆయన వ్యా�
దేశంలో 2014కి ముందు 2014 తరవాత అన్నట్టు చూడాలని ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నల్లధనం తీసుకు వస్తా అని.. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా నని హామీలు ఇచ్చి మోసం చేశారని, భారతీయ జుమ్లా పార్టీ గా మారింది బీజేపీ అని ఆయన మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే దేశ �
రాజ్యాంగ బద్ధంగా నియమితుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు పిచ్చెక్కినట్లు మాట్లాడుతున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ అన్నారు. ప్రజా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావడాన్ని మింగుడుపడక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. హైదరా�
Madhu Yashki: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అందిన సమాచారం మేరకు పలువురు అభ్యర్థుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి.
ప్రభుత్వ ఆస్తులపై బీఆర్ఎస్ ఎలా ప్రచారం చేస్తుందన్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ భవనాల పై బీఆర్ఎస్ వాల్ పోస్టర్లు వేస్తున్నారన్నారు. ఎల్బీనగర్ నగర్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కార్యకర్తల పై breaking news, latest news, telugu news, madhu yashki, congress,
Rammohan Goud: కాంగ్రెస్ నేత రామ్మోహన్ గౌడ్ బీఆర్ఎస్లో చేరారు. ఎల్బీనగర్ అసెంబ్లీ టిక్కెట్టు రామ్మోహన్ గౌడ్ ఆశిస్తున్నారు. అయితే ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ మధు యాష్కీకి టికెట్ కేటాయించింది.
తెలంగాణ బిల్లు సమయంలో కాంగ్రెస్ ఎంపీల పాత్ర అత్యంత కీలకమైందన్నారు కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మా రాజకీయ భవిష్యత్ గురించి మేము ఆలోచించలేదు.. రాష్ట్రం ఏర్పడితే చాలు అనుకున్నామన్నారు. breaking news, latest news, telugu news, big news, madhu yashki
తెలంగాణ హైకోర్టు పరీక్షలు రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమన్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్, కేటీఆర్ యువత జీవితాలతో అడుకుంటున్నారని, breaking news, latest news, telugu news, big news, madhu yashki, congress,
సూర్యాపేటలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ బీసీ ఐక్య వేదిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ వీ హనుమంతరావుతో పాటు రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీసీ సభ తీర్మానాలు చేశారు.. breaking news, latest news, telu