Kamal Nath : పోవాలనుకునే వారు పోవచ్చు.. మేము ఆపం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ను వీడివారే సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలహీన పడుతోందా అంటే అవుననే అన్నట్లు సమాధానం వస్తోంది. అయితే.. పార్టీని వీడి వెళ్లే వారిని ఆపమని అంటున్నారు సీనియర్ నేతలు. ఈ క్రమంలోనే.. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ సోమవారం మాట్లాడుతూ.. తమ పార్టీ ఎవరినీ అడ్డుకోదని, ఎవరు పార్టీని వీడి బీజేపీలో చేరాలనుకుంటే వారు స్వేచ్ఛగా వెళ్లవచ్చని అన్నారు. ‘బీజేపీలో చేరాలనుకునే వారు వెళ్లవచ్చు. మేము ఎవరినీ ఆపాలని కోరుకోవడం లేదు. వాళ్లు (కాంగ్రెస్ నేతలు) వెళ్లి బీజేపీతో కలిసి తమ భవిష్యత్తు చూడాలనుకుంటే, వెళ్లి బీజేపీలో చేరేందుకు నా కారు వారికి అప్పుగా ఇస్తాను. కాంగ్రెస్ ఎవరినీ వెళ్లకుండా ఆపదు’ అని మాజీ ముఖ్యమంత్రి అన్నారు.
Also Read
కమల్నాథ్ విలేకరులతో మాట్లాడుతూ.. “ఎవరైనా కాంగ్రెస్ను విడిచిపెట్టినంత మాత్రాన, పార్టీ ముగిసిందని మీరు అనుకుంటున్నారా?” అని ప్రశ్నించారు. “ప్రజలు తమ స్వంత ఉద్దేశ్యంతో చేస్తారు, ఒత్తిడితో ఎవరూ ఏమీ చేయరు” అని ఆయన అన్నారు. గత వారం గోవాలో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. గత కొన్ని నెలలో, ప్రముఖ నాయకుడు గులాం నబీ ఆజాద్తో సహా చాలా మంది ప్రముఖ నాయకులు కాంగ్రెస్ను విడిచిపెట్టారు, ఆయన ఇటీవల తన సొంత పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.
తాజావార్తలు
-
Ragi Bellam Ariselu: పిల్లల ఎముకల బలానికి ఈ ఒక్క స్వీట్ చాలు.. సింపుల్గా ఇలా చేసేయండి!
-
Hyderabad Census : హైదరాబాద్లో ఇంటింటికీ సర్వే.. మీ ఇంటికీ వస్తున్నారు జాగ్రత్త..!
-
Maharashtra: మోడీ పిలుపు.. ఫడ్నవిస్ అమలు.. ఇకపై ఈ-వాహనాలే వినియోగించాలని ఆదేశాలు
-
Anil Ravipudi : జులైలో మొదలు.. డిసెంబర్లో కంప్లీట్.. అనిల్ రావిపూడి సూపర్ ఫాస్ట్ ప్లానింగ్
-
Indian Rupee Crash: అంతా ట్రంపే చేశాడు.. కుప్పకూలిన రూపాయి.. డాలర్తో పోల్చితే రూపాయి ఎంత తగ్గిందంటే!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?