First Billionaire: 50 రోల్స్ రాయిస్ కార్లు, కోట్ల విలువైన వజ్రాలు.. స్వతంత్ర భారత తొలి బిలియనీర్ ఇతనే..
- దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో తొలి బిలియనిర్ గా హైదరాబాద్ నిజాం
- పేపర్వెయిట్ కి 185 క్యారెట్ల జాకబ్ డైమండ్
- 50 రోల్స్ రాయిస్ కార్లతో చెత్త సేకరణ
- ఆయన మొత్తం సంపద అమెరికా జీడీపీలో 2 శాతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దేశంలో బిలియనిర్లు ఎవరంటే ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, టాటా వంటి పేర్లు తెరపైకి వస్తాయి. కానీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో.. దేశంలో మొదటి సంపన్న బిలియనీర్ (ఫస్ట్ బిలియనీర్ ఇండిపెండెన్స్ ఇండియా) ఎవరో తెలుసా? 1947 లో దేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు? అప్పుడు ఆయనకు ఎంత ఆస్తి ఉందో తెలుసుకుందాం?
READ MORE: Sri Lanka: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల బరిలో 39 మంది అభ్యర్థులు..
Also Read
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
- CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
- New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
- BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
1947 ఆగస్టు 15న దేశం స్వాతంత్ర్యం పొందింది. ఆ సమయంలో దేశంలో అత్యంత ధనవంతుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 1911లో హైదరాబాద్ నిజాం అయ్యాడు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుటికీ హైదరాబాద్ నిజాంగానే ఉన్నాడు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వద్ద వజ్రాలు, బంగారం, నీలమణి, పుష్పరాగము వంటి విలువైన రత్నాల గనులు ఉన్నాయి. అతని తోటలో బంగారు ఇటుకలతో కూడిన ట్రక్కులను నిలిపి ఉంచారని చెప్పారు. అంతే కాదు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.
READ MORE:At Home: రాజ్భవన్లోని ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
మీర్ ఉస్మాన్ అలీఖాన్ తో 185 క్యారెట్ల జాకబ్ డైమండ్ ఉండేది. దానిని ఆయన పేపర్వెయిట్గా ఉపయోగించాడు. అప్పటి మార్కెట్ ప్రకారం.. ఆ వజ్రం ధర రూ.1340 కోట్లు. రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ లిమిటెడ్ తన కారును మీర్ ఉస్మాన్కు విక్రయించడానికి నిరాకరించింది. హైదరాబాద్ పాలకుడు 50 పాత రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేసి వాటిని చెత్త సేకరణకు ఉపయోగించాడు. ఆయనకు ప్రైవేట్ విమానం కూడా ఉంది. మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆస్తుల విలువ నాటికి 230 బిలియన్ డాలర్లు (సుమారు 18 లక్షల కోట్లు) (ఉస్మాన్ అలీఖాన్ నికర విలువ). ఆ సమయంలో ఆయన మొత్తం సంపద అమెరికా జీడీపీలో 2 శాతం. నిజాం ఉస్మాన్ ఏప్రిల్ 6, 1886న జన్మించాడు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నాడు. సంపదలో ఎక్కువ భాగం గోల్కొండ వజ్రాల గనుల నుంచి వచ్చింది.
తాజావార్తలు
-
Cockroach Janta Party: “కాక్రోచ్ జనతా పార్టీ” ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
-
New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
-
CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
-
BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!