First Billionaire: 50 రోల్స్ రాయిస్ కార్లు, కోట్ల విలువైన వజ్రాలు.. స్వతంత్ర భారత తొలి బిలియనీర్ ఇతనే..
- దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో తొలి బిలియనిర్ గా హైదరాబాద్ నిజాం
- పేపర్వెయిట్ కి 185 క్యారెట్ల జాకబ్ డైమండ్
- 50 రోల్స్ రాయిస్ కార్లతో చెత్త సేకరణ
- ఆయన మొత్తం సంపద అమెరికా జీడీపీలో 2 శాతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దేశంలో బిలియనిర్లు ఎవరంటే ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, టాటా వంటి పేర్లు తెరపైకి వస్తాయి. కానీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో.. దేశంలో మొదటి సంపన్న బిలియనీర్ (ఫస్ట్ బిలియనీర్ ఇండిపెండెన్స్ ఇండియా) ఎవరో తెలుసా? 1947 లో దేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు? అప్పుడు ఆయనకు ఎంత ఆస్తి ఉందో తెలుసుకుందాం?
READ MORE: Sri Lanka: శ్రీలంక అధ్యక్ష ఎన్నికల బరిలో 39 మంది అభ్యర్థులు..
Also Read
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
- Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
1947 ఆగస్టు 15న దేశం స్వాతంత్ర్యం పొందింది. ఆ సమయంలో దేశంలో అత్యంత ధనవంతుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. 1911లో హైదరాబాద్ నిజాం అయ్యాడు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుటికీ హైదరాబాద్ నిజాంగానే ఉన్నాడు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ వద్ద వజ్రాలు, బంగారం, నీలమణి, పుష్పరాగము వంటి విలువైన రత్నాల గనులు ఉన్నాయి. అతని తోటలో బంగారు ఇటుకలతో కూడిన ట్రక్కులను నిలిపి ఉంచారని చెప్పారు. అంతే కాదు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.
READ MORE:At Home: రాజ్భవన్లోని ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
మీర్ ఉస్మాన్ అలీఖాన్ తో 185 క్యారెట్ల జాకబ్ డైమండ్ ఉండేది. దానిని ఆయన పేపర్వెయిట్గా ఉపయోగించాడు. అప్పటి మార్కెట్ ప్రకారం.. ఆ వజ్రం ధర రూ.1340 కోట్లు. రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ లిమిటెడ్ తన కారును మీర్ ఉస్మాన్కు విక్రయించడానికి నిరాకరించింది. హైదరాబాద్ పాలకుడు 50 పాత రోల్స్ రాయిస్ కార్లను కొనుగోలు చేసి వాటిని చెత్త సేకరణకు ఉపయోగించాడు. ఆయనకు ప్రైవేట్ విమానం కూడా ఉంది. మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆస్తుల విలువ నాటికి 230 బిలియన్ డాలర్లు (సుమారు 18 లక్షల కోట్లు) (ఉస్మాన్ అలీఖాన్ నికర విలువ). ఆ సమయంలో ఆయన మొత్తం సంపద అమెరికా జీడీపీలో 2 శాతం. నిజాం ఉస్మాన్ ఏప్రిల్ 6, 1886న జన్మించాడు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నాడు. సంపదలో ఎక్కువ భాగం గోల్కొండ వజ్రాల గనుల నుంచి వచ్చింది.
తాజావార్తలు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
-
Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
-
Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
-
Zimbabwe Series: ఐపీఎల్ నుంచి ఆర్సీబీని తొలగించండి.. సెలెక్టర్లపై మండిపడ్డ మాజీ క్రికెటర్..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!