Guduri Srinivas: అభివృద్ధి ఏసీ గదిలో నుంచి కాదు.. రోడ్లపైకి వచ్చి చూడాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guduri Srinivas: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు రాజకీయాల్లోకి వచ్చానని రాజమండ్రి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ అంటున్నారు. బీసీలకు అత్యధిక స్థానాలను ఇచ్చిన పార్టీ వైసీపీ అని ఆయన పేర్కొన్నారు. రాజమండ్రిలో వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ స్థానాలగానూ 11 స్థానాలు బీసీలకు కేటాయించి వైసీపీ పెద్దపేట వేస్తోందని వివరించారు. రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలిస్తున్న సీఎం జగన్ మళ్లీ అధికారం రావాలని ప్రజల కోరుకుంటున్నారని అన్నారు.
Read Also: TDP: బిగ్ ట్విస్ట్.. 5 స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు..
Also Read
అభివృద్ధి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి చేసిన వ్యాఖ్యలను ఖండించారు గూడూరి శ్రీనివాస్ . అభివృద్ధి ఏసీ గదిలో నుంచి కాదు.. రోడ్లపైకి వచ్చి చూడాలని హితవు పలికారు. గతంలో విభేదాల కారణంగా రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ స్థానాల్లో వైసీపీ ఓటమి చెందిందని, ప్రస్తుతం వైసీపీలో ఎటువంటి విభేదాలు లేవని, గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ రోల్ మోడల్ తీసుకుని ముందుకు వెళతానని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజలు ఆశీర్వదించాలని గూడూరు శ్రీనివాస్ కోరారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!