Vishnukumar Raju: హైకమాండ్ ఆదేశాలే శిరోధార్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో జనసేన-బీజేపీ మైత్రి కొనసాగాలంటే బీజేపీ అధిష్టానం స్పందించాల్సిందే. ఈ రెండు పార్టీలు 2014లో లాగా కలిసి పోటీచేయాలని భావిస్తున్నాయి. మచిలీపట్నం సభలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు. జనసేనతో మైత్రి కొనసాగాలంటే జాతీయ నాయకత్వం జోక్యం అవసరం అన్నారు. రాష్ట్ర స్థాయిలో పవన్ తో సమన్వయం చేయడంలో గ్యాప్ కనిపిస్తోందన్నారు విష్ణుకుమార్ రాజు. తిరుపతి ఎన్నికల తర్వాత ఉమ్మడిగా పోరాడిన దాఖలాలు లేవన్నారు. వైసీపీని గద్దె దించడమే ఉమ్మడి లక్ష్యమని పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెబుతున్నారన్నారు.
Read Also: PaniPuri : ఈ విషయం తెలిస్తే పానీ పూరి బండి దగ్గరకు పరిగెత్తాల్సిందే
Also Read
- Vaibhav Sooryavanshi: క్రిస్ గేల్ ఆల్టైమ్ ఐపీఎల్ రికార్డుకు ఎసరు.. గురి తప్పదంటున్న వైభవ్ సూర్యవంశీ..
- Air India: ప్రయాణికులకు షాకిచ్చిన ఎయిరిండియా.. పెరగనున్న ఫ్లైట్ ఛార్జీలు..!
- RK Roja: కూటమి ప్రభుత్వంపై రోజా ఫైర్..
- AP Environment Protection Task Force: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు..నదుల కాలుష్య నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
బీజేపీ నుంచి ఆయన కోరుకున్న రోడ్ మ్యాప్ కూడా అదే. మిత్రపక్షంతో సన్నిహిత సంబంధాలను కొనసాగించడంలో నాయకత్వం ఎక్కువ సంప్రదింపులు చేసి ఉంటే బాగుండేదన్నారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పని చేయవలసిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉందన్నారు. మూడు పార్టీలు కలవాలని ప్రజలు కోరుకుంటున్నారు…. నా అభిప్రాయం కూడా అదే అన్నారు. మొత్తం మీద ఏపీలో మళ్ళీ రాజకీయ పొత్తులపై ఆసక్తికర చర్చలకు అవకాశం ఏర్పడింది. ఈ పొత్తులపై త్వరలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Read Also:Viral : ఫాలోవర్స్ కోసం డబ్బుల వర్షం.. అంతా ఆ వెబ్ సిరీస్ వల్లే..!
తాజావార్తలు
-
Byjus Story: కోట్ల సామ్రాజ్యం నుంచి కోర్టు మెట్ల వరకు.. బైజూస్ రవీంద్రన్ పతనం వెనుక అసలు కథ ఇదే!
-
Thailand visa : ఈ ఒక్క ట్రిక్ తెలిస్తే థాయ్లాండ్లో 5 ఏళ్ళు ఉండొచ్చని తెలుసా ? ఏం చేయాలంటే ?
-
Byju Raveendran: కటకటాల్లోకి బైజూస్ బాస్.. సింగపూర్ కోర్టు సంచలన తీర్పు, అసలు ఏం జరిగిందంటే?
-
Thriller Movie : చీకటి పడితే భయంతో తలుపులు మూసేసుకునే గ్రామం… ఓటీటీలోకి సరికొత్త క్రైమ్ థ్రిల్లర్
-
Tahsildar Transfers : తెలంగాణలో 12 మంది తహశీల్దార్ల బదిలీ..
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!