Geethanjali Iyer: మొట్టమొదటి న్యూస్ రీడర్.. ‘దూరదర్శన్’ గీతాంజలి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Geethanjali Iyer: దూరదర్శన్.. మనకు తెల్సిన మొట్టమొదటి న్యూస్ ఛానెల్. వార్తలను వార్తలుగా మాత్రమే వినగలిగే ఛానెల్ అది మాత్రమే. ఇప్పుడు ఎన్ని బులిటెన్స్ వచ్చినా అందులో వచ్చే వార్తల కన్నా ఎక్కువ ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఇక అందులో ఇంగ్లిష్ న్యూస్ రీడర్ గీతాంజలి అయ్యర్. ఈ తరానికి ఆమె తెలియకపోవచ్చు కానీ, అప్పట్లో ఉదయం లేవగానే ప్రతి ఇంట్లో ఆమె గొంటునే వినేవారు. 30 ఏళ్ళు దూరదర్శన్ న్యూస్ రీడర్ గా పనిచేసిన గీతాంజలి అయ్యర్.. నేడు కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఇక 1971 లో గీతాంజలి.. దూరదర్శన్ లో జాయిన్ అయ్యారు.
Kriti Sanon: ఓం రౌత్ ముద్దుపై చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి సీరియస్
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
30 ఏళ్ళు అలుపు లేకుండా వార్తలను ప్రజలకు అందించారు. నాలుగుసార్లు ఆమె ఉత్తమ యాంకర్ గా అవార్డులను గెలుచుకున్నారు. ముఖ్యంగా 1989 లో అవుట్ స్టాండింగ్ విమెన్ గా ఇందిరా గాంధీ ప్రియదర్శిని అవార్డును అందుకొని సంచలనం సృష్టించారు. ఇక గీతాంజలి న్యూస్ ప్రజెంటర్ గా జాయిన్ అయ్యి ఎన్నో పదవులను అందుకున్నారు. అనంతరం ఆమె కార్పొరేట్ రణగంలోకి అడుగుపెట్టారు. అంతేకాకుండా సీరియల్స్ లో కూడా నటించారు. పఇకపోతే గీతాంజలి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!