Revanth Reddy: పశుసంవర్ధక శాఖలో అవకతవకలపై సీఎం సీరియస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో పశు సంవర్ధక శాఖ, డెయిరీ డెవలప్మెంట్, మత్స్యశాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చేపలు, గొర్రెల పంపిణీ పథకాల్లో లావాదేవీలపై విజిలెన్స్ & ఎన్ఫోర్స్ మెంట్ ఎంక్వైరీ వేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. స్కీంలు మొదలయినప్పటి నుంచి జరిగిన లావేదేవీలపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ & ఎన్ఫోర్స్ మెంట్ ప్రాథమిక నివేదికను ఏసీబీ అధికారులకి అందించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
Read Also: Karnataka: ప్రభుత్వ పెద్దలకు బాంబు బెదిరింపులు.. పోలీసుల అప్రమత్తం
Also Read
- NEET paper leak: నీట్ పేపర్ లీక్పై కేంద్రం సీరియస్.. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన..
- Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
ఇక, పశుసంవర్ధక శాఖలో అవకతవకలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. దళారులతో పాటు ఉన్నతాధికారుల పాత్ర ఉందని తెలవడంతో ఆయన ప్రత్యేకంగా ఆరా తీశారు. దీంతో విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశాడు. ఈ సందర్భంగా సమీక్ష సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఫైల్స్ మాయంలో ఇప్పటికే మాజీ మంత్రి ఓఎస్డీ పాత్ర ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. 2018 నుంచి అవకతవలు గుర్తించిన ప్రభుత్వం.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆరా తీస్తున్నారు. ఇందులో ఎవరి ఒత్తిడి ఉన్నది? ఎవరి పాత్ర ఉన్నది అనే దానిపై ఎంక్వైరీ చేశారు. సమగ్ర దర్యాప్తుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Drugs : రాపిడో, జొమాటో కొంపముంచుతున్న డెలివరీ బాయ్స్.. మెహదీపట్నంలో పట్టుబడ్డ ముఠా..!
-
NEET paper leak: నీట్ పేపర్ లీక్పై కేంద్రం సీరియస్.. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన..
-
Kiren Rijiju: లాక్డౌన్పై కిరణ్ రిజిజు క్లారిటీ.. పొదుపు మంత్రం వేళ కీలక వ్యాఖ్యలు
-
Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
-
Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..