CM Revanth Reddy : తెలంగాణకు మణిహారంగా 360 కి.మీ రీజనల్ రింగ్రోడ్డు
- న్యూయార్క్, టోక్యోతో సమానంగా హైదరాబాద్ పోటీపడుతోంది
- రూ.7 వేల కోట్లతో హైదరాబాద్ని అభివృద్ధి చేస్తున్నాం
- ప్రజాపాలన ఏడాదైనందున భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవాల్సి ఉంది. : సీఎం రేవంత్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ నగరంలో అభివృద్ధి అంశంపై కాంగ్రెస్ హయాంలో జరిగిన పనులనే ప్రస్తావిస్తూ, గత ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నగరంలో ట్యాంక్ బండ్, శిల్పారామం, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలలో జరిగిన అభివృద్ధి పట్ల పలు విమర్శలు వ్యక్తం చేస్తూ, సిటీలో కనీస డ్రైనేజీ వ్యవస్థ కూడా పూరణ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు.
HYDRA : ఫిర్యాదు వచ్చింది.. ఫీల్డ్లోకి దిగి రఫ్పాడించిన హైడ్రా
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
కేసీఆర్ చరిత్రను విమర్శిస్తూ, ట్యాంక్ బండ్ నీటిని “కొబ్బరి నీళ్లుగా మార్చడమో” అన్న కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వానికి సంబంధించిన వెధవ పనులు, , ఫామ్ హౌసులలో కొమ్మోలు పడిన వారికి సంబంధించి మాట్లాడటం కూడా “దండగ” అని రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, తమ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందిందని చెప్పారు. అలాగే, నగరంలో ఆక్రమణలు నివారించేందుకు హైడ్రా (HYDRA) రంగప్రవేశం చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ నేత కిషన్ రెడ్డి మీద కూడా విమర్శలు గుప్పిస్తూ, ఆయన నాలుగు సంవత్సరాలుగా కేంద్ర మంత్రి అయినప్పటికీ తెలంగాణకు ఎలాంటి అభివృద్ధి నిధులు తీసుకురాలేదని ప్రశ్నించారు. ప్రజలకు కిషన్ రెడ్డి సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నామని, న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి నగరాలతో సమానంగా పర్యావరణ పరిరక్షణతో అభివృద్ధి చేయాలని చెప్పారు. భవిష్యత్ తరాల కోసం ఉత్తమమైన నగరాన్ని నిర్మించడానికి 15 వేల ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ , రైతుల సహకారంతో మరింత భూమిని సమీకరించి, హైదరాబాద్ను ప్రపంచంలో అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతిబద్ధత వ్యక్తం చేశారు. తెలంగాణకు మణిహారంగా 360 కి.మీ రీజనల్ రింగ్రోడ్డు నిర్మిస్తున్నామన్నారు.
CM Chandrababu: కేబినెట్ తర్వాత మంత్రులతో విడిగా సీఎం భేటీ.. ఎప్పుడూ చూడలేదు.. ఇదో కొత్త ట్రెండ్..!
తాజావార్తలు
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
-
OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
-
OTR: సీఎం రేవంత్ రెడ్డి సభకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. అసలు కారణం ఏంటి?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!