CM Revanth Reddy : తెలంగాణకు మణిహారంగా 360 కి.మీ రీజనల్ రింగ్రోడ్డు
- న్యూయార్క్, టోక్యోతో సమానంగా హైదరాబాద్ పోటీపడుతోంది
- రూ.7 వేల కోట్లతో హైదరాబాద్ని అభివృద్ధి చేస్తున్నాం
- ప్రజాపాలన ఏడాదైనందున భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవాల్సి ఉంది. : సీఎం రేవంత్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైదరాబాద్ నగరంలో అభివృద్ధి అంశంపై కాంగ్రెస్ హయాంలో జరిగిన పనులనే ప్రస్తావిస్తూ, గత ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నగరంలో ట్యాంక్ బండ్, శిల్పారామం, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలలో జరిగిన అభివృద్ధి పట్ల పలు విమర్శలు వ్యక్తం చేస్తూ, సిటీలో కనీస డ్రైనేజీ వ్యవస్థ కూడా పూరణ చేయలేకపోయారని ఎద్దేవా చేశారు.
HYDRA : ఫిర్యాదు వచ్చింది.. ఫీల్డ్లోకి దిగి రఫ్పాడించిన హైడ్రా
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
కేసీఆర్ చరిత్రను విమర్శిస్తూ, ట్యాంక్ బండ్ నీటిని “కొబ్బరి నీళ్లుగా మార్చడమో” అన్న కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వానికి సంబంధించిన వెధవ పనులు, , ఫామ్ హౌసులలో కొమ్మోలు పడిన వారికి సంబంధించి మాట్లాడటం కూడా “దండగ” అని రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, తమ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందిందని చెప్పారు. అలాగే, నగరంలో ఆక్రమణలు నివారించేందుకు హైడ్రా (HYDRA) రంగప్రవేశం చేస్తున్నట్లు తెలిపారు. బీజేపీ నేత కిషన్ రెడ్డి మీద కూడా విమర్శలు గుప్పిస్తూ, ఆయన నాలుగు సంవత్సరాలుగా కేంద్ర మంత్రి అయినప్పటికీ తెలంగాణకు ఎలాంటి అభివృద్ధి నిధులు తీసుకురాలేదని ప్రశ్నించారు. ప్రజలకు కిషన్ రెడ్డి సమాధానాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నామని, న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి నగరాలతో సమానంగా పర్యావరణ పరిరక్షణతో అభివృద్ధి చేయాలని చెప్పారు. భవిష్యత్ తరాల కోసం ఉత్తమమైన నగరాన్ని నిర్మించడానికి 15 వేల ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ , రైతుల సహకారంతో మరింత భూమిని సమీకరించి, హైదరాబాద్ను ప్రపంచంలో అగ్రశ్రేణి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతిబద్ధత వ్యక్తం చేశారు. తెలంగాణకు మణిహారంగా 360 కి.మీ రీజనల్ రింగ్రోడ్డు నిర్మిస్తున్నామన్నారు.
CM Chandrababu: కేబినెట్ తర్వాత మంత్రులతో విడిగా సీఎం భేటీ.. ఎప్పుడూ చూడలేదు.. ఇదో కొత్త ట్రెండ్..!
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!