IND vs BAN: భారత్ టార్గెట్ 257.. నాలుగో గెలుపుపై గురి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs BAN: పూణేలో ఇండియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్లు లిటన్ దాస్, తంజీద్ హాసన్ శుభారంభం అందించారు. వీరిద్దరు అర్థసెంచరీలు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని అందించినప్పటికీ.. ఆ తర్వాత మిడిలార్డర్ బ్యాట్స్ మెన్లు చెతులెత్తేశారు. బంగ్లా బ్యాటింగ్ లో ముష్ఫికర్ రహీం(38), మహ్ముదుల్లా(46) చేసి జట్టుకు కొంత స్కోరును పెంచారు.
Read Also: Congress: సీఎం పదవిపై అశోక్ గెహ్లాట్ కీలక వ్యాఖ్యలు.. టార్గెట్ సచిన్ పైలెటేనా..?
Also Read
ఇక ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు మరోసారి రెచ్చిపోయారు. బుమ్రా, సిరాజ్, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు తీశారు. శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ సాధించారు. మరోవైపు ఈ మ్యాచ్ లో ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా బౌలింగ్ వేస్తూ గాయపడ్డాడు. ఇది టీమిండియాకు బిగ్ షాక్ గా చెప్పవచ్చు. మరికాసేపట్లో ప్రారంభంకానున్న ఇండియా ఇన్నింగ్స్ కు కావాల్సింది 257 పరుగులు. ఈ మ్యాచ్ లో కూడా టీమిండియా గెలిచి నాలుగో విజయాన్ని అందుకోవాలని భావిస్తోంది.
Read Also: Sreesanth: పాకిస్తాన్ టీమ్కు భారత మాజీ బౌలర్ చురకలు.. ఇండియా ‘C’ టీంతో పోలిక
తాజావార్తలు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!