Bandi Sanjay : కేసీఆర్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు.. సలసల రక్తం మారుగుతోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే 2 దఫాలుగా పాదయాత్ర చేపట్టిన బండి సంజయ్ ఇటీవల యాదాద్రి నుంచి మూడో దశ పాదయాత్రను ప్రారంభించారు. అయితే.. నేడు వరంగల్లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని మూడో దశ పాదయాత్ర ముగించనున్నారు. అయితే.. మూడో దశ ప్రజసంగ్రామయాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. కేసీఆర్ ను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. సలసల రక్తం మారుగుతోందని, నా కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారన్నారు. కేసీఆర్ ను కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ధర్మం కోసం దేనికైనా తెగించి కొట్లాడే కార్యకర్తలే మా బీజేపీ కార్యకర్తలన్నారు బండి సంజయ్. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని జెండాలు పక్కన పెట్టి, తెలంగాణ కోసం అందరం కలిసి పోరాటం చేశామని, తెలంగాణ కోసం 1400 మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే… కేసీఆర్ కుటుంబం రాజ్యమేలుతోందని ఆయన మండిపడ్డారు.
Also Read
- UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
- CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
- Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
- High Court: కొడుకు చనిపోయాక అత్తమామలకు కోడలు భరణం ఇవ్వాలా? హైకోర్టు కీలక తీర్పు
అంతేకాకుండా.. ‘బీజేపీ ఎక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టింది. 3వ విడత ప్రజా సంగ్రామ యాత్రను కేసీఆర్ సద్దుకున్నా…. కేసీఆర్ కు సవాల్ చేసే.. ఆగిన దగ్గర నుంచే పాదయాత్ర చేసి, సక్సెస్ చేసాం. పాదయాత్రలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో సమస్య చెప్పుకున్నారు ప్రజలు. మూసీ ప్రక్షాళనకు ఏమైంది?. డిండి ప్రాజెక్ట్ ఎక్కడికి పోయింది. వరంగల్ ల్యాండ్ పూలింగ్ పేరుతో కేసీఆర్ భూములు లాక్కుంటుండు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక, ల్యాండ్ పూలింగ్ ను తొలగిస్తాం. ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, దళితులకు 3 ఎకరాలు, దళిత బంధు ఇచ్చావ్?. పోడు భూముల సమస్య పరిష్కరించావా?. అభివృద్ధి పై చర్చకు రావాలని కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
-
Telangana Airports: తెలంగాణలో ఎయిర్పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!