Bandi Sanjay : అక్టోబర్ 15 నుండి బండి సంజయ్ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay 5th Phase praja Sangrama Yatra
ప్రజా సంగ్రామ యాత్ర పేరిట తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఇటీవలే ఆయన నాల్గవ విడత ప్రజా సంగ్రామ యాత్ర పాదయాత్ర ముగిసింది. అయితే.. తాజాగా ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అక్టోబర్ 15 నుండి బండి సంజయ్ 5 వ విడత ప్రజా సంగ్రామ యాత్రను భైంసా నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. భైంసా నుంచి కరీంనగర్ వరకు పాదయాత్ర కొనసాగుతుందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి.
Also Read
అంతేకాకుండా.. బాసర అమ్మవారిని దర్శించుకొని, పూజలు చేసి భైంసా నుండి యాత్రను బండి సంజయ్ మొదలు పెట్టనున్నట్లు బీజేపీ శ్రేణులు వెల్లడించాయి. అయితే.. ఇప్పటి వరకు నాలుగు విడతల్లో 48 అసెంబ్లీ నియోజక వర్గాల్లో, 1260 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు బండి సంజయ్. గత ఏడాది ఆగస్ట్ 28 న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుండి ప్రజా సంగ్రామ యాత్రను బండి సంజయ్ ప్రారంభించారు.
తాజావార్తలు
-
Vishwambhara: మెగా ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్? ఎప్పుడంటే..
-
Women Commission : తెలంగాణ మహిళా కమిషన్లో ఉద్యమ కుటుంబాలకు చోటు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.!
-
CM Revanth Reddy : ప్రభుత్వ విద్యలో తెలంగాణను దేశానికే నంబర్ వన్ చేస్తాం
-
PM Modi: పొదుపుగా జీవించండి.. వడోదరలో పౌరులకు మోడీ పిలుపు
-
HAM Projects : తెలంగాణలో రహదారుల విప్లవం.. ‘హ్యామ్’ ప్రాజెక్టులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక సమీక్ష
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?