Cruel Woman: ప్రియుడి సాయంతో భర్త, అత్తను ముక్కలుగా నరికింది.. కవర్లో పెట్టి కాల్వలో వేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cruel Woman: అసోంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిల తన ప్రియుడితో కలిసి భర్త, అత్తలను హత్య చేసింది. ఆపై వారి మృతదేహాలను ముక్కలుగా నరికి పాలిథిన్ కవర్లలో పెట్టి కాల్వలో పడేసింది. ఆపై పోలీసులకు తన భర్త, అత్త ఇద్దరూ కనబడడం లేదంటూ ఫిర్యాదు చేసింది. పోలీసులు తమ స్టైల్లో విచారణ జరుపగా నిజాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు నిందితులు కటకటాల పాలయ్యారు.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్) దిగంత్ కుమార్ చౌదరి మాట్లాడుతూ.. అస్సాంకు చెందిన మహిళ తన భర్త, అత్త అమరేంద్ర దే, శంకరి దేలు సెప్టెంబర్లో తప్పిపోయారని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించారు. కొంతకాలం తర్వాత అమరేంద్ర బంధువు మరొక మిస్సింగ్ ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ మహిళపై అనుమానం వచ్చిందన్నారు.
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
Read Also: Wheat Price : భారీగా పెరిగిన గోధుమల ధర.. ఎగుమతులకు నో చెప్పిన కేంద్రం
నూన్మతి పోలీస్స్టేషన్లో రెండు కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ రెండు హత్యలు గౌహతిలోని చంద్మారి, నారేంగి ప్రాంతాల్లోని రెండు వేర్వేరు ఇళ్లలో జరిగాయి. అమరేంద్ర భార్య, ఆమె ప్రేమికుడు, మరొక వ్యక్తి ఈ హత్యలు చేశారని కనుగొన్నాడు. ఆమెకు హత్యలో సాయం చేసిన వ్యక్తి తన చిన్ననాటి స్నేహితుడని గుర్తించారు.
Read Also:Monday Sick Leave: సోమవారం లీవ్ పెట్టింది.. ఉద్యోగం పోయింది.. కోర్టు ఝలకిచ్చింది
హత్యల తరువాత, వారు మృతదేహాలను చిన్న ముక్కలుగా చేసి.. వాటిని సంచుల్లో ప్యాక్ చేశారు. అనంతరం అక్కడి నుంచి మేఘాలయకు తీసుకెళ్లారు. అక్కడ వారు ఆ ముక్కలను కాల్వలోకి విసిరేశారు. పోలీసులు సెర్చింగ్ మొదలుపెట్టి మేఘాలయ నుండి చనిపోయిన వారి మృతదేహాలకు చెందిన.. కొన్ని భాగాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన ఇద్దరి శరీర భాగాలన్నింటిని కనుగొనడానికి ఇంకాస్త సయమం పడుతుందని .. అప్పటివరకు ఆపరేషన్ కొనసాగుతోందని డీసీపీ దిగంత్ కుమార్ చౌదరి తెలిపారు.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!