Cruel Woman: ప్రియుడి సాయంతో భర్త, అత్తను ముక్కలుగా నరికింది.. కవర్లో పెట్టి కాల్వలో వేసింది
Cruel Woman: అసోంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిల తన ప్రియుడితో కలిసి భర్త, అత్తలను హత్య చేసింది. ఆపై వారి మృతదేహాలను ముక్కలుగా నరికి పాలిథిన్ కవర్లలో పెట్టి కాల్వలో పడేసింది. ఆపై పోలీసులకు తన భర్త, అత్త ఇద్దరూ కనబడడం లేదంటూ ఫిర్యాదు చేసింది. పోలీసులు తమ స్టైల్లో విచారణ జరుపగా నిజాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు నిందితులు కటకటాల పాలయ్యారు.
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్) దిగంత్ కుమార్ చౌదరి మాట్లాడుతూ.. అస్సాంకు చెందిన మహిళ తన భర్త, అత్త అమరేంద్ర దే, శంకరి దేలు సెప్టెంబర్లో తప్పిపోయారని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించారు. కొంతకాలం తర్వాత అమరేంద్ర బంధువు మరొక మిస్సింగ్ ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ మహిళపై అనుమానం వచ్చిందన్నారు.
Also Read
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
- వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
Read Also: Wheat Price : భారీగా పెరిగిన గోధుమల ధర.. ఎగుమతులకు నో చెప్పిన కేంద్రం
నూన్మతి పోలీస్స్టేషన్లో రెండు కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ రెండు హత్యలు గౌహతిలోని చంద్మారి, నారేంగి ప్రాంతాల్లోని రెండు వేర్వేరు ఇళ్లలో జరిగాయి. అమరేంద్ర భార్య, ఆమె ప్రేమికుడు, మరొక వ్యక్తి ఈ హత్యలు చేశారని కనుగొన్నాడు. ఆమెకు హత్యలో సాయం చేసిన వ్యక్తి తన చిన్ననాటి స్నేహితుడని గుర్తించారు.
Read Also:Monday Sick Leave: సోమవారం లీవ్ పెట్టింది.. ఉద్యోగం పోయింది.. కోర్టు ఝలకిచ్చింది
హత్యల తరువాత, వారు మృతదేహాలను చిన్న ముక్కలుగా చేసి.. వాటిని సంచుల్లో ప్యాక్ చేశారు. అనంతరం అక్కడి నుంచి మేఘాలయకు తీసుకెళ్లారు. అక్కడ వారు ఆ ముక్కలను కాల్వలోకి విసిరేశారు. పోలీసులు సెర్చింగ్ మొదలుపెట్టి మేఘాలయ నుండి చనిపోయిన వారి మృతదేహాలకు చెందిన.. కొన్ని భాగాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన ఇద్దరి శరీర భాగాలన్నింటిని కనుగొనడానికి ఇంకాస్త సయమం పడుతుందని .. అప్పటివరకు ఆపరేషన్ కొనసాగుతోందని డీసీపీ దిగంత్ కుమార్ చౌదరి తెలిపారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
-
Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
-
Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!