Wheat Price : భారీగా పెరిగిన గోధుమల ధర.. ఎగుమతులకు నో చెప్పిన కేంద్రం
Wheat Price : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా గోధుమల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితిలో, గోధుమ ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్న భారతదేశం వైపు ప్రపంచం దృష్టి పడింది. గోధుమలు పెద్దఎత్తున ఎగుమతి కావడంతో దేశీయంగా ధరలు భారీగా పెరిగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం విధించింది.
Read Also: Fake Currency: నకిలీ కరెన్సీ అడ్డాగా పాతబస్తీ.. మహిళ సహా ముగ్గురు అరెస్ట్
Also Read
గోధుమల ధర పెరగడంతో.. భారత ప్రభుత్వం గోధుమ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. నవంబర్ 2022 నుండి దేశంలో ఎగుమతి పరిమితులు ఉన్నాయి. ధరల పెరుగుదల కారణంగా గత ఏడాది మే 14న కేంద్రం ఎగుమతులపై భారత్ పూర్తి నిషేధం విధించింది. తరువాత రాయితీలతో ఎగుమతులు అనుమతించబడ్డాయి.
Read Also: Bandi sanjay: కేసీఆర్కు బండి సంజయ్ సవాల్.. డేట్-టైమ్ ఫిక్స్ చెయ్, నేను రెడీ
భారతదేశ ఎగుమతులను పరిశీలిస్తే, డిసెంబర్లో బంగ్లాదేశ్, భూటాన్లకు భారతదేశం 391 టన్నుల గోధుమలను ఎగుమతి చేసింది. నవంబర్ 2022లో, భూటాన్కు మాత్రమే 375 టన్నుల గోధుమలు ఎగుమతి చేయబడ్డాయి. బంగ్లాదేశ్, ఇండోనేషియా, మలేషియా వంటి దేశాలకు అక్టోబర్లో 65,684 టన్నులు ఎగుమతి అయ్యాయి. భారతదేశం ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో 69 దేశాలకు 4.6 మిలియన్ టన్నుల గోధుమలను ఎగుమతి చేసింది.
తాజావార్తలు
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
-
Sugarcane Juice Side Effects: వేసవిలో చెరకు రసం తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!