బీజేపీ అధిష్టానం ఇటీవల పలు రాష్ట్రాల అధ్యక్షులను మార్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది బీజేపీ అధిష్టానం. అయితే.. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి మాధవ్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా యూనివర్శిటీల్లో అనేక విషయాలు వస్తున్నాయని.. breaking news, latest news, telugu news, tdp, ycp, AP BJP Madhav
ఏపీలో ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి మాధవ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కిలో టమాట రూ. 150కి అమ్ముతున్నారని, నూజివీడు మామిడి ధర కంటే టమాట ధరలు ఎక్కువగా ఉన్నాయన్నారు. టమాటనే కాదు.. నిత్యావసరాల ధరలు పెరిగాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలే తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. కిసాన్ రైలు ద్వారా ధరలను నియంత్రించొచ్చు.. కానీ రాష్ట్ర ప్రభుత్వ చర్యలే breaking news,…