Amit Shah: చరిత్రను తిరిగరాయండి.. మిమ్మల్ని ఎవరు ఆపుతారో చూస్తా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“Who Stops Us From Correcting ‘Distortions’ In History Now?” Amit Shah: భారత చరిత్రను తిరగరాయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చరిత్రకారులను కోరారు. వారి చేసే ప్రయత్నాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. నేను చరిత్ర విద్యార్థిని అని.. చరిత్రను సరిగ్గా రాయలేదని, వక్రీకరించబడిందని నేను చాలా సార్లు విన్నానని.. బహుశా అదే నిజం కావచ్చు అని.. దీన్ని మనం సరిదిద్దాలని కోరారు. అస్సాంకు చెందిన 17వ శతాబ్ధపు అహెమ్ జనరల్ లచిత్ బర్ఫుకాన్ 400వ జన్మదిన కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Bengaluru Crime: ప్రియురాలితో శృంగారం చేస్తూ వ్యాపారవేత్త మృతి..
Also Read
- Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
- Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. "ఎక్స్" అకౌంట్ నిలిపివేత..
- PMO Official Gifts: మెలోడీ చాక్లెట్ వివాదం.. విదేశీ పర్యటనల్లో ప్రధాని ఇచ్చిన కానుకల వివరాలు వెల్లడించిన పీఎంఓ
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
చరిత్రను సక్రమంగా, అద్భుత రీతిలో రాయకుండా మిమ్మల్ని ఎవరు ఆపుతారని ప్రశ్నించారు. ఇప్పుడు ఉన్న చరిత్రను పక్కన పెట్టి.. 150 ఏళ్లు పాలించిన 30 రాజవంశాలు, 300 మంది స్వాతంత్య్ర సమరయోధుల గురించి పరిశోధన చేయాల్సిందిగా విద్యార్థులను, విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లను కోరారు. ఒక్కసారి నిజాలు రాస్తే తప్పుడు చరిత్ర అంతా కనుమరుగు అవుతుందని ఆయన అన్నారు. చరిత్రకారులకు కేంద్రం మద్దతు ఇస్తుందని వెల్లడించారు. ప్రజల ప్రయోజనం కోసం చరిత్రను పున:సమీక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. మొఘలుల విస్తరణను అడ్డుకున్న లచిత్ పోరాటాన్ని అమిత్ షా కొనియాడారు. అనారోగ్యంతో ఉన్నప్పటికీ సరిఘాట్ యుద్ధంలో మొఘలులను ఓడించారని అమిత్ షా అన్నారు.
ఈ సందర్భంగా లచిత్ పై రూపొందించిన డాక్యుమెంటరీని అమిత్ షా ఆవిష్కరించారు. ప్రధాని నరేంద్రమోదీ కృషి వల్ల నేడు ఈశాన్య రాష్ట్రాలు, భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలపై అంతరం తగ్గిందని అన్నారు. ప్రభుత్వ కృషి వల్లే ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొందని అమిత్ షా అన్నారు. లచిత్ బర్ఫుకాన్ పుస్తకాన్ని కనీసం 10 భాషల్లోకి అనువదించాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అమిత్ షాని కోరారు. లచిత్ పరాక్రమం దేశప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు.
తాజావార్తలు
-
AP: ఏపీ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!