Tejashwi Yadav: కుల గణనపై ప్రధాని మోడీకి తేజస్వి యాదవ్ లేఖ
- కుల గణనపై ప్రధాని మోడీకి తేజస్వి యాదవ్ లేఖ
- డేటా కోసం కాకుండా సాధికారిత కోసం చేపట్టాలని వినతి
కుల గణనపై ప్రధాని మోడీకి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ లేఖ రాశారు. జనాభా లెక్కలతో పాటు కుల గణన చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఆర్జేడీ స్వాగతించింది. తాజాగా ఇదే అంశంపై మోడీకి తేజస్వి యాదవ్ లేఖ రాశారు. కుల గణన కేవలం డేటా కోసం కాకుండా సాధికారిత కోసం చేపట్టాలని కోరారు. కేంద్ర నిర్ణయంతో దేశం సమానత్వం వైపు వెళ్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: Tummala Nageswara Rao: అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదు..
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
కుల గణన కేవలం ప్రభుత్వ ఉద్యోగానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రైవేటు రంగంలోనూ దీన్ని అమలు చేయాలన్నారు. సేకరించే డేటా సుదూర వ్యవస్థాగత సంస్కరణలకు ఆధారం అయ్యేలా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇది కూడా చదవండి: Virat Kohli: హాట్ బ్యూటీ ఫొటోకి లైక్.. నెట్టింటా రచ్చ.. క్లారిటీ ఇచ్చిన కోహ్లీ
ఏం సూచించారంటే..
▪️ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు
▪️కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు
▪️న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు
▪️కుల గణన డేటా ఆధారంగా దామాషా రిజర్వేషన్లు
▪️పెండింగ్లో ఉన్న మండల్ కమిషన్ సిఫార్సులను పూర్తిగా అమలు చేయడం వంటి డిమాండ్లను తేజస్వి యాదవ్ సూచించారు.
My letter to PM Sh. @narendramodi Ji.
The decision to conduct the caste census can be a transformative moment in our nation's journey towards equality. The millions who have struggled for this census await not just data but dignity, not just enumeration but empowerment.… pic.twitter.com/t2uszNfjOH
— Tejashwi Yadav (@yadavtejashwi) May 3, 2025
తాజావార్తలు
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
-
Chairmans Desk : ఇరాన్ యుద్ధంతో ప్రపంచం పదేళ్లు వెనక్కిపోయిందా..?
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!