Tamil Nadu CM vs Governor: తమిళనాడు గవర్నర్ చర్యలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో సీఎం స్టాలిన్ పిటిషన్
- తమిళనాడులో గవర్నర్ వర్సెస్ సీఎం స్టాలిన్..
- గవర్నర్ రవి చర్యకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో స్టాలిన్ సర్కార్ పిటిషన్..
- వీసీల నియామకానికి ఆమోదం తెలిపడం లేదని పిటిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu CM vs Governor: తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ మధ్య వివాదం కొనసాగుతునే ఉంది. తమిళనాడులోని ఆరు యూనివర్సిటీలకు వైస్-ఛాన్సలర్ల నియామకంపై వివాదం కొనసాగుతుంది. తమిళనాడు ప్రభుత్వం వైస్ ఛాన్సలర్లను నియమించడానికి సెర్చ్ కమిటీని ఏర్పాటు చేయగా.. ఆ కమిటీలో యూజీసీ ఛైర్మన్ను చేర్చాలని సర్కార్ ను గవర్నర్ ఆర్ఎన్ రవి ఆదేశించారు. ఇక, గవర్నర్ ఈ చర్యను తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
Read Also: IPL 2025: ఢిల్లీకి కెప్టెన్గా రాహుల్ కాదా? ఆ ఆటగాడికి పట్టం కట్టడానికి సిద్ధమైన టీం మేనేజ్మెంట్!
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
అయితే, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల నియామక ప్రక్రియలో రాజ్యాంగ నిబంధనల ప్రకారం గవర్నర్ ఉత్తర్వులు వారి విధానపరమైన హక్కులను ప్రభావితం చేస్తాయని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో తెలిపింది. గవర్నర్ ఉత్తర్వులు రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం.. కాబట్టి తమిళనాడులో గవర్నర్ అధికారం విషయంలో ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని స్టాలిన్ సర్కార్ సుప్రీంకోర్టును అభ్యర్థించింది.
Read Also: DaakuMaharaaj : డాకు మహారాజ్ 5వ రోజు AP/TG కలెక్షన్స్.. మాస్ పవర్
కాగా, తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించడంలో గవర్నర్ ఆర్ఎన్ రవి జాప్యాన్ని గతంలో సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గత ఏడాది విచారణ సందర్భంగా అప్పటి ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. ‘‘గవర్నర్ గత మూడేళ్లుగా ఏం చేస్తున్నారు?’’ అని ప్రశ్నించారు. 12 బిల్లులపై పెండింగ్ లో పెట్టడం దారుణమైన చర్యగా అభివర్ణించారు. గతంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై కేంద్ర ప్రభుత్వ స్పందనను కూడా సుప్రీంకోర్టు కోరింది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!