Tamil Nadu CM vs Governor: తమిళనాడు గవర్నర్ చర్యలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో సీఎం స్టాలిన్ పిటిషన్
- తమిళనాడులో గవర్నర్ వర్సెస్ సీఎం స్టాలిన్..
- గవర్నర్ రవి చర్యకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో స్టాలిన్ సర్కార్ పిటిషన్..
- వీసీల నియామకానికి ఆమోదం తెలిపడం లేదని పిటిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu CM vs Governor: తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ మధ్య వివాదం కొనసాగుతునే ఉంది. తమిళనాడులోని ఆరు యూనివర్సిటీలకు వైస్-ఛాన్సలర్ల నియామకంపై వివాదం కొనసాగుతుంది. తమిళనాడు ప్రభుత్వం వైస్ ఛాన్సలర్లను నియమించడానికి సెర్చ్ కమిటీని ఏర్పాటు చేయగా.. ఆ కమిటీలో యూజీసీ ఛైర్మన్ను చేర్చాలని సర్కార్ ను గవర్నర్ ఆర్ఎన్ రవి ఆదేశించారు. ఇక, గవర్నర్ ఈ చర్యను తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
Read Also: IPL 2025: ఢిల్లీకి కెప్టెన్గా రాహుల్ కాదా? ఆ ఆటగాడికి పట్టం కట్టడానికి సిద్ధమైన టీం మేనేజ్మెంట్!
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
అయితే, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల నియామక ప్రక్రియలో రాజ్యాంగ నిబంధనల ప్రకారం గవర్నర్ ఉత్తర్వులు వారి విధానపరమైన హక్కులను ప్రభావితం చేస్తాయని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో తెలిపింది. గవర్నర్ ఉత్తర్వులు రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం.. కాబట్టి తమిళనాడులో గవర్నర్ అధికారం విషయంలో ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని స్టాలిన్ సర్కార్ సుప్రీంకోర్టును అభ్యర్థించింది.
Read Also: DaakuMaharaaj : డాకు మహారాజ్ 5వ రోజు AP/TG కలెక్షన్స్.. మాస్ పవర్
కాగా, తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించడంలో గవర్నర్ ఆర్ఎన్ రవి జాప్యాన్ని గతంలో సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గత ఏడాది విచారణ సందర్భంగా అప్పటి ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. ‘‘గవర్నర్ గత మూడేళ్లుగా ఏం చేస్తున్నారు?’’ అని ప్రశ్నించారు. 12 బిల్లులపై పెండింగ్ లో పెట్టడం దారుణమైన చర్యగా అభివర్ణించారు. గతంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై కేంద్ర ప్రభుత్వ స్పందనను కూడా సుప్రీంకోర్టు కోరింది.
తాజావార్తలు
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!