Tamil Nadu CM vs Governor: తమిళనాడు గవర్నర్ చర్యలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో సీఎం స్టాలిన్ పిటిషన్
- తమిళనాడులో గవర్నర్ వర్సెస్ సీఎం స్టాలిన్..
- గవర్నర్ రవి చర్యకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో స్టాలిన్ సర్కార్ పిటిషన్..
- వీసీల నియామకానికి ఆమోదం తెలిపడం లేదని పిటిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu CM vs Governor: తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ మధ్య వివాదం కొనసాగుతునే ఉంది. తమిళనాడులోని ఆరు యూనివర్సిటీలకు వైస్-ఛాన్సలర్ల నియామకంపై వివాదం కొనసాగుతుంది. తమిళనాడు ప్రభుత్వం వైస్ ఛాన్సలర్లను నియమించడానికి సెర్చ్ కమిటీని ఏర్పాటు చేయగా.. ఆ కమిటీలో యూజీసీ ఛైర్మన్ను చేర్చాలని సర్కార్ ను గవర్నర్ ఆర్ఎన్ రవి ఆదేశించారు. ఇక, గవర్నర్ ఈ చర్యను తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
Read Also: IPL 2025: ఢిల్లీకి కెప్టెన్గా రాహుల్ కాదా? ఆ ఆటగాడికి పట్టం కట్టడానికి సిద్ధమైన టీం మేనేజ్మెంట్!
Also Read
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్చుక్ ఆవేదన
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
అయితే, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల నియామక ప్రక్రియలో రాజ్యాంగ నిబంధనల ప్రకారం గవర్నర్ ఉత్తర్వులు వారి విధానపరమైన హక్కులను ప్రభావితం చేస్తాయని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో తెలిపింది. గవర్నర్ ఉత్తర్వులు రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం.. కాబట్టి తమిళనాడులో గవర్నర్ అధికారం విషయంలో ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని స్టాలిన్ సర్కార్ సుప్రీంకోర్టును అభ్యర్థించింది.
Read Also: DaakuMaharaaj : డాకు మహారాజ్ 5వ రోజు AP/TG కలెక్షన్స్.. మాస్ పవర్
కాగా, తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించడంలో గవర్నర్ ఆర్ఎన్ రవి జాప్యాన్ని గతంలో సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గత ఏడాది విచారణ సందర్భంగా అప్పటి ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. ‘‘గవర్నర్ గత మూడేళ్లుగా ఏం చేస్తున్నారు?’’ అని ప్రశ్నించారు. 12 బిల్లులపై పెండింగ్ లో పెట్టడం దారుణమైన చర్యగా అభివర్ణించారు. గతంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై కేంద్ర ప్రభుత్వ స్పందనను కూడా సుప్రీంకోర్టు కోరింది.
తాజావార్తలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
-
Spider Man India market : స్పైడర్-మ్యాన్ సిరీస్తో ఇండియా మార్కెట్పై హాలీవుడ్ ఫుల్ ఫోకస్
-
Jos Buttler: “నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం”.. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!