Tamil Nadu CM vs Governor: తమిళనాడు గవర్నర్ చర్యలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో సీఎం స్టాలిన్ పిటిషన్
- తమిళనాడులో గవర్నర్ వర్సెస్ సీఎం స్టాలిన్..
- గవర్నర్ రవి చర్యకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో స్టాలిన్ సర్కార్ పిటిషన్..
- వీసీల నియామకానికి ఆమోదం తెలిపడం లేదని పిటిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu CM vs Governor: తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ మధ్య వివాదం కొనసాగుతునే ఉంది. తమిళనాడులోని ఆరు యూనివర్సిటీలకు వైస్-ఛాన్సలర్ల నియామకంపై వివాదం కొనసాగుతుంది. తమిళనాడు ప్రభుత్వం వైస్ ఛాన్సలర్లను నియమించడానికి సెర్చ్ కమిటీని ఏర్పాటు చేయగా.. ఆ కమిటీలో యూజీసీ ఛైర్మన్ను చేర్చాలని సర్కార్ ను గవర్నర్ ఆర్ఎన్ రవి ఆదేశించారు. ఇక, గవర్నర్ ఈ చర్యను తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
Read Also: IPL 2025: ఢిల్లీకి కెప్టెన్గా రాహుల్ కాదా? ఆ ఆటగాడికి పట్టం కట్టడానికి సిద్ధమైన టీం మేనేజ్మెంట్!
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
అయితే, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ల నియామక ప్రక్రియలో రాజ్యాంగ నిబంధనల ప్రకారం గవర్నర్ ఉత్తర్వులు వారి విధానపరమైన హక్కులను ప్రభావితం చేస్తాయని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో తెలిపింది. గవర్నర్ ఉత్తర్వులు రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం.. కాబట్టి తమిళనాడులో గవర్నర్ అధికారం విషయంలో ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని తగిన ఉత్తర్వులు జారీ చేయాలని స్టాలిన్ సర్కార్ సుప్రీంకోర్టును అభ్యర్థించింది.
Read Also: DaakuMaharaaj : డాకు మహారాజ్ 5వ రోజు AP/TG కలెక్షన్స్.. మాస్ పవర్
కాగా, తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆమోదించడంలో గవర్నర్ ఆర్ఎన్ రవి జాప్యాన్ని గతంలో సుప్రీంకోర్టు ప్రశ్నించింది. గత ఏడాది విచారణ సందర్భంగా అప్పటి ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. ‘‘గవర్నర్ గత మూడేళ్లుగా ఏం చేస్తున్నారు?’’ అని ప్రశ్నించారు. 12 బిల్లులపై పెండింగ్ లో పెట్టడం దారుణమైన చర్యగా అభివర్ణించారు. గతంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై కేంద్ర ప్రభుత్వ స్పందనను కూడా సుప్రీంకోర్టు కోరింది.
తాజావార్తలు
-
IND vs AFG 3rd T20: అభిషేక్ శర్మ శివతాండవం.. ఆఫ్ఘన్పై భారత్ ఘనవిజయం.. 3-0తో క్లీన్ స్వీప్
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్లలో కయాదు మిస్సింగ్.. ఆ డైరెక్టర్ ఒప్పుకోలేదంటూ నాని షాకింగ్ కామెంట్స్!
-
Apple iPhone 18 Pro Sale: iPhone 18 Pro కొనుగోలు కోసం రాత్రి నుంచే భారీ క్యూ.. Apple స్టోర్ వద్ద కస్టమర్ల సందడి
-
Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
-
Udaya Bhanu : చూపులు,మాటలు నచ్చక యాక్టింగ్ నుండి యాంకరింగ్
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!