Swati Maliwal: కేజ్రీవాల్ ఇంటి దగ్గర స్వాతి మాలివాల్ హల్చల్.. యమునా నీళ్లతో నిరసన
- కేజ్రీవాల్ ఇంటి దగ్గర స్వాతి మాలివాల్ హల్చల్
- యమునా నీళ్లు తీసుకుని మహిళలతో నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ మరోసారి మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటి దగ్గర హల్చల్ చేసింది. పూర్వాంచల్కు చెందిన కొంతమంది మహిళలతో కలిసి యమునా నది నీళ్లు తీసుకుని కేజ్రీవాల్ ఇంటి దగ్గర నిరసన చేపట్టింది. బాటిల్స్తో తీసుకొచ్చిన మురికి నీళ్లు.. టబ్లో వేసి అనంతరం కేజ్రీవాల్ దిష్టి బొమ్మను నిమజ్జనం చేశారు. అప్రమత్తమైన పోలీసులు.. స్వాతి మాలివాల్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇది కూడా చదవండి: Bathua Leaves Benefits: ఈ ఆకు గురించి మీకు తెలుసా..? ఎంత మేలు చేస్తుందో తెలిస్తే వదిలిపెట్టరు
Also Read
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
ఈ సందర్భంగా స్వాతి మాలివాల్ మాట్లాడుతూ.. యమునా నదిని కేజ్రీవాల్ కాలువగా మార్చేశారని ధ్వజమెత్తారు. యమునా నదిలో మురికి నీళ్లు ప్రవహిస్తున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం నది వెంటిలేటర్పై ఉందని ధ్వజమెత్తారు. కేజ్రీవాల్ మాత్రం రాజభవనంలో ఉండి.. విలాసవంతమైన కార్లలో తిరుగుతున్నారన్నారు. యమునా నీళ్లను కేజ్రీవాల్ తాగాలన్నారు.
గతేడాది మే నెలలో కేజ్రీవాల్ నివాసంలో వ్యక్తిగత కార్యదర్శి.. స్వాతి మాలివాల్పై భౌతిక దాడి చేశారు. అప్పటి నుంచి స్వాతి మాలివాల్-కేజ్రీవాల్ మధ్య వివాదం తలెత్తింది. ఇప్పటికే పలుమార్లు కేజ్రీవాల్ ఇంటి దగ్గర స్వాతి మాలివాల్ నిరసనలు చేపట్టారు. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ నానా హంగామా సృష్టించారు.
ఇది కూడా చదవండి: SC Classification: ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సబ్ కమిటీ కీలక చర్చ..
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదలకానున్నాయి. ఈ సారి ఆప్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అలాగే కాంగ్రెస్ కూడా పోటీ ఇస్తోంది. అయితే మరోసారి అధికారం కోసం ఆప్.. ఈసారి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.
#WATCH | Delhi Police detains Rajya Sabha MP Swati Maliwal, who along with a group of women from Purvanchal, reached AAP National Convenor Arvind Kejriwal's residence with the water they collected from the Yamuna River#DelhiElections2025 pic.twitter.com/yGAA4g8u7M
— ANI (@ANI) February 3, 2025
#WATCH | #DelhiElections2025 | Before being detained by Delhi Police, Rajya Sabha MP Swati Maliwal says, "… Arvind Kejriwal has turned the Yamuna River into a drain. Black dirty rotten water is flowing in Yamuna. The river is on a ventilator, while Arvind Kejriwal is in his… pic.twitter.com/ugCEm6HfCP
— ANI (@ANI) February 3, 2025
#WATCH | #DelhiElections2025 | Rajya Sabha MP Swati Maliwal along with a group of women from Purvanchal, reach AAP National Convenor Arvind Kejriwal's residence with the water they collected from the Yamuna River earlier today. pic.twitter.com/zJM9WSKu6L
— ANI (@ANI) February 3, 2025
తాజావార్తలు
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!