DK Shivakumar: “నా పేరుతో శివుడు, ఆయన పేరులో రాముడు”.. బీజేపీపై డీకే శివకుమార్ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DK Shivakumar: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుక వేళ కర్ణాటకలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య విమర్శలు చెలరేగుతున్నాయి. రామ మందిర ప్రాణప్రతిష్ట వేడుక జరగనున్న జనవరి 22న ప్రభుత్వ సెలువు దినంగా ప్రకటించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే ఆ రోజు సెలవు ఇచ్చేదడి లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమర్థించారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ..‘‘మేము మా భక్తి, మా గౌరవం, మా మతాన్ని ప్రచారం చేయము. ఇలా చేయమని ఎవరూ మమ్మల్ని అడగ లేరు. కానీ మా మంత్రులు దేవాలయాల్లో పూజలు చేస్తారు. మా ప్రార్థనలు ఫలిస్తాయి. ప్రతీ ఒక్కర్ని ప్రార్థనలు చేయాలని మేము కోరుతున్నాము’’ అని డీకే శివకుమార్ అన్నారు.
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
సీఎం సిద్ధరామయ్య పేరులో రాముడు, నా పేరులో శివుడు ఉన్నారు, ఎవరూ మాకు నేర్పించాల్సిన అవసరం లేదు, మమ్మల్ని ఒత్తిడి చేయకూడదు, మా డ్యూటీ మేం చేస్తామని ఆయన బీజేపీ డిమాండ్పై బదులిచ్చారు. జనవరి 22న అయోధ్య వేడుక నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సెలవు ప్రకటించకపోవడంపై బీజేపీ, కాంగ్రెస్ని టార్గెట్ చేసింది. దేశంలోని పలు రాష్ట్రాలు ఆ రోజున సెలవు ప్రకటించాయి.
రామ మందిర వేడుకలకు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ హాజరుకావడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని బహిష్కరించింది. రామ మందిర ట్రస్టు నుంచి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరిలకు ఆహ్వానం అందినా, వారు ఈ వేడుకకు వెళ్లడం లేదని స్పష్టం చేశారు. ఇది బీజేపీ/ఆర్ఎస్ఎస్ సొంత కార్యక్రమంలా ఉందని అందుకే వెళ్లడం లేదని చెప్పారు. మరోవైపు శివకుమార్ మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఎవరెవరూ రావాలో అనే అంశంపై ‘పిక్ అండ్ చూస్’ పద్దతిని అవలంబిస్తోందని, రామ మందిరం ప్రైవేట్ ఆస్తి కాదని, అది ప్రజలదని అన్నారు.
తాజావార్తలు
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్లీలా మహాసంఘ్’ డిమాండ్
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!