BJP: ‘‘కాంగ్రెస్ గాంధీల యాజమాన్య సంస్థ’’.. శశిథరూర్ వివాదంపై బీజేపీ విమర్శలు..
- కాంగ్రెస్ గాంధీల యాజమాన్య సంస్థ..
- శశిథరూర్ వ్యవహారంపై బీజేపీ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: కాంగ్రెస్ పార్టీలో శశిథరూర్ వ్యవహారం సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి ఆయన గుడ్ బై చెప్తారనే ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. ఇటీవల కాలంలో ఆయన కేరళలోని అధికార లెఫ్ట్ ప్రభుత్వాన్ని ప్రశంసించడం, ట్రంప్తో ప్రధాని మోడీ భేటీని పొగడటంపై కాంగ్రెస్ ఆగ్రహంగా ఉన్నట్లు సమచారం.
Read Also: 2025 ఫిబ్రవరి నాటికి ప్రపంచంలో అతి తక్కువ జనాభా కలిగిన 10 దేశాలు ఇవే..
Also Read
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
ఇదిలా ఉంటే, ఈ వ్యవహారంపై బీజేపీ పార్టీ స్పందించింది. ‘‘కాంగ్రెస్ గాంధీ కుటుంబానికి చెందిన యాజమాన్య సంస్థ’’గా అభివర్ణించింది. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ట్వీట్ చేస్తూ.. ‘‘గాంధీ కుటుంబానికి చెందిన నామినీ మల్లికార్జున ఖర్గేపై అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి ధైర్యం చేసిన తర్వాత కాంగ్రెస్లో శశిథరూర్ని అణగదొక్కడం అనివార్యమైంది. ఆయనకు ఉన్న ప్రజల మద్దతు లేకుంటే ఈ అణచివేత వేగంగా, మరింత స్పష్టంగా ఉండేది’’ అని ఆరోపించారు. 2022లో కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం మల్లికార్జున ఖార్గేతో శశిథరూర్ పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో ఖర్గే ఘన విజయం సాధించారు. దాదాపుగా 3 దశాబ్దాల అనంతరం గాంధీయేతర నేపథ్యం కలిగిన వ్యక్తి కాంగ్రెస్కి అధ్యక్షుడయ్యారు.
అంతకుముందు, మలయాళ పాడ్కాస్ట్లో శశిథరూర్ మాట్లాడుతూ.. ‘‘తన సేవలు అవసరం లేకపతే తనకు వేరే ఆప్షన్లు ఉన్నాయి’’ అని కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జరిగి చేశారు. నాలుగు సార్లు తిరువనంతపురం నుంచి ఎంపీగా గెలిచిన శశిథరూర్ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రస్తుతానికి సైలెంట్గా ఉంది. మరోవైపు సీపీఎం నేత థామస్ ఐజాక్, థరూర్ని తమ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ వీడితే ఆయన అనాథ కాడు అని అన్నారు.
తాజావార్తలు
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..