Kangana Ranaut: రాహుల్పై విమర్శలు.. ప్రియాంక గాంధీపై ప్రశంసలు కురిపించిన బీజేపీ ఎంపీ కంగనా
- ప్రియాంక గాంధీపై ప్రశంసలు కురిపించిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్..
- ఎమర్జెన్సీ మూవీ చూడాలని రాహుల్ని అడిగితే మర్యాదగా వ్యవహరించలేదు..
- ప్రియాంక తన సోదరుడిలా కాదు.. చాలా తెలివైనది.. ఆమె మాట్లాడటాన్ని ఎంజాయ్ చేశా: కంగనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kangana Ranaut: తొలి నుంచి రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించే బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్.. ఇక, తన సినిమాను వీక్షించేందుకు రాహుల్ను ఆహ్వానించేందుకు వెళ్లగా.. ఆయన అంత మర్యాదగా వ్యవహరించలేదని ఆమె తెలిపింది. కానీ, ప్రియాంక గాంధీ విషయంలో మాత్రం కంగనా భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆమెను కలిసినప్పుడు చిరునవ్వుతో పలకరించారని చెప్పుకొచ్చింది. ఆ సంభాషణ నాకు గుర్తుండిపోతుంది.. ప్రియాంక తన సోదరుడిలా కాదు.. చాలా తెలివైనది. ఆమెతో మాట్లాడటాన్ని నేను ఎంజాయ్ చేశానని మీడియాతో కంగనా రనౌత్ వెల్లడించారు.
Read Also: Mohan Babu Case : సుప్రీం కోర్టులో మోహన్ బాబుకు స్వల్ప ఊరట.. కానీ..?
Also Read
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
ఇక, ఇంతకుముందు కూడా ఇదే విషయంపై కంగన మాట్లాడారు. పార్లమెంట్లో ప్రియాంక గాంధీని కలిసినప్పుడు మా ఎమర్జెన్సీ చిత్రాన్ని తప్పకుండా చూడాలని కోరగా, ప్రయత్నిస్తానని ఆమె బదులిచ్చారని తెలిపింది. ఈ సినిమా ఆమెకు తప్పకుండా నచ్చుతుందని తెలిపాం.. ఎమర్జెన్సీ అనేది ఎంతో సున్నితమైన విషయం.. ఇందిరాగాంధీ పాత్రను ఎంతో మర్యాదపూర్వకంగా చూపించినట్లు చెప్పుకొచ్చింది. రీసెర్చ్ సమయంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నా.. తన భర్త, పిల్లలు, స్నేహితులతో ఇందిరాగాంధీకి ఉన్న అనుబంధం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాను.. శత్రువులతో ఎలా వ్యవహరించేవారో అర్థం చేసుకున్నాన అని పేర్కొనింది. ఆ విషయాలను ఎక్కడా టచ్ చేయకుండా ఉండేందుకు కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు కంగనా చెప్పింది.
Read Also: Tirupati Stampede: బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటన.. ఎంతంటే?
కాగా, ఎమర్జెన్సీ మూవీని థియేటర్లో విడుదల చేయాలనుకోవడం తన పొరపాటు అని నటి కంగనా తెలిపారు. డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేసుంటే పరిస్థితి ఇంకోలా ఉండేదన్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘ఎమర్జెన్సీ’.. ఈ మూవీలో కంగనా రనౌత్ కథానాయికగా, అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో తమని తక్కువగా చూపించారని.. రిలీజ్ ను అడ్డుకోవాలని ఒక వర్గం మధ్యప్రదేశ్ కోర్టును సంప్రదించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. వారి వాదనలను పరిగణలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు తెలిపింది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ కు సెన్సార్ బోర్డు కొన్ని సూచనలు చేయడంతో.. వివాదాలకు దారి తీసేలా ఉన్న పలు సన్నివేశాలను తొలగించినట్లు పేర్కొన్నారు
తాజావార్తలు
-
Blaupunkt QLED TV: థియేటర్ లాంటి అనుభవం.. Google TV 5.0తో బ్లాపంక్ట్ కొత్త QLED స్మార్ట్ టీవీలు.. చౌక ధరకే
-
RC 17 : సుకుమార్ సినిమాలో చరణ్ ఇలా ఉంటాడా?
-
Arjun Tendulkar: అచ్చు తండ్రి మాదిరే.. అర్జున్ టెండూల్కర్ గొప్ప మనసు.. వీడియో వైరల్!
-
SPR India: వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్ అంటే ఏమిటి? చమురు సంక్షోభంలో జాతీయ భద్రతా కవచంగా ఎలా ఉపయోగపడుతుంది?
-
Janhvi Kapoor : క్రేజీ ఛాన్స్ కొట్టేసిన జాన్వీ… “తుంబాడ్” డైరెక్టర్ తో హార్రర్ మూవీ
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?