Pak Cyber Attack: భారత్పై సైబర్ దాడికి పాక్ ప్రయత్నం.. అప్రమత్తమైన కేంద్రం!
- భారత్పై సైబర్ దాడికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్..
- డ్యాన్స్ ఆఫ్ హిల్లరీ అనే వైరస్ను వ్యాప్తి చేసేందుకు ప్రయత్నం..
- అన్ని రాష్ట్రాల సైబర్ సెల్లను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pak Cyber Attack: పాకిస్తాన్ సోషల్ మీడియా వేదికల ద్వారా భారత్పై సైబర్ దాడికి ప్రయత్నిస్తోందని ఇంటలిజెన్స్ వర్గాలు కనిపెట్టాయి. వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రాం, ఈ-మెయిల్ల ద్వారా ‘డ్యాన్స్ ఆఫ్ హిల్లరీ’ అనే ప్రమాదకరమైన వైరస్ను వ్యాప్తి చేసేందుకు ట్రై చేస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని నిఘా వర్గాలు సూచించాయి. అయితే, పాకిస్తాన్ హ్యాకర్లు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ వైరస్ను డెవలప్ చేసినట్లు తెలుస్తుంది. సున్నితమైన సమాచారం, ఆర్థిక డేటాను చోరి చేసే ఈ మాల్వేర్ను వీడియోలు, పీడీఎఫ్ ఫైల్స్ రూపంలో పంపిస్తుందని పేర్కొనింది.
Read Also: Nithin : ‘తమ్ముడు’ నుంచి సాలిడ్ అప్డేట్ కు డెట్ఫిక్స్
Also Read
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
అయితే, ఈ వైరస్ ఒక్కసారి యాక్టివేట్ అయిందంటే మొబైల్, కంప్యూటర్లను తీవ్రంగా దెబ్బ తీస్తుంది అని భాతర నిఘా వర్గాలు తెలిపాయి. బ్యాంక్ సమాచారం, పాస్వర్డ్ సహా రహస్య డేటాను హ్యాకర్లు చేజిక్కించుకునే ప్రమాదం ఉందని భద్రతా నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ‘.exe’, “tasksche.exe’ లాంటి అనుమానాస్పద పేర్లతో ఉన్న ఫైళ్లలో ఈ వైరస్ ఎక్కువగా ఉంటోందని సైబర్ నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Also: Indian Air Force: పాక్ దాడిలో మరో భారత జవాన్ వీరమరణం..
కాగా, ఈ ఫైళ్లు సాధారణంగానే కనిపించినా, చాలా ప్రమాదకరమైనవని, ఒకసారి క్లిక్ చేస్తే.. ఆ తర్వాత అవి హ్యాకర్లు కంట్రోల్ చేసుకోవడానికి యాక్సెస్ను ఇచ్చేస్తాయని చెప్పుకొచ్చారు. డిజిటల్ అవాంతరాలను కల్పించడమే ఈ దాడుల ముఖ్య ఉద్దేశం అంటున్నారు. ఈ నేపథ్యంలో హానికరమైన కంటెంట్, సోషల్ మీడియాను నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్రాల సైబర్ సెల్లను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
తాజావార్తలు
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Team India Player: ‘పిక్నిక్లా భావించి వెళ్లారు.. ఐర్లాండ్ దెబ్బకు బొక్కబోర్లా పడ్డారు’..
-
Ashwin: ‘మీరు తప్పు చేశారు’.. వాషింగ్టన్ సుందర్ పాత్రపై అశ్విన్ వ్యాఖ్యలు..
-
Sharmistha Mukherjee: “రాజకీయం పార్ట్ టైమ్ కాదు”.. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమర్తె ఘాటు విమర్శలు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!