Pak Cyber Attack: భారత్పై సైబర్ దాడికి పాక్ ప్రయత్నం.. అప్రమత్తమైన కేంద్రం!
- భారత్పై సైబర్ దాడికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్..
- డ్యాన్స్ ఆఫ్ హిల్లరీ అనే వైరస్ను వ్యాప్తి చేసేందుకు ప్రయత్నం..
- అన్ని రాష్ట్రాల సైబర్ సెల్లను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pak Cyber Attack: పాకిస్తాన్ సోషల్ మీడియా వేదికల ద్వారా భారత్పై సైబర్ దాడికి ప్రయత్నిస్తోందని ఇంటలిజెన్స్ వర్గాలు కనిపెట్టాయి. వాట్సాప్, ఫేస్బుక్, టెలిగ్రాం, ఈ-మెయిల్ల ద్వారా ‘డ్యాన్స్ ఆఫ్ హిల్లరీ’ అనే ప్రమాదకరమైన వైరస్ను వ్యాప్తి చేసేందుకు ట్రై చేస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని నిఘా వర్గాలు సూచించాయి. అయితే, పాకిస్తాన్ హ్యాకర్లు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ వైరస్ను డెవలప్ చేసినట్లు తెలుస్తుంది. సున్నితమైన సమాచారం, ఆర్థిక డేటాను చోరి చేసే ఈ మాల్వేర్ను వీడియోలు, పీడీఎఫ్ ఫైల్స్ రూపంలో పంపిస్తుందని పేర్కొనింది.
Read Also: Nithin : ‘తమ్ముడు’ నుంచి సాలిడ్ అప్డేట్ కు డెట్ఫిక్స్
Also Read
- Dharmendra Pradhan: ‘జెన్-జెడ్ను తప్పుదోవ పట్టించారు’.. తన రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్
- PM Modi: జేడీ వాన్స్తో ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ.. భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
- Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
అయితే, ఈ వైరస్ ఒక్కసారి యాక్టివేట్ అయిందంటే మొబైల్, కంప్యూటర్లను తీవ్రంగా దెబ్బ తీస్తుంది అని భాతర నిఘా వర్గాలు తెలిపాయి. బ్యాంక్ సమాచారం, పాస్వర్డ్ సహా రహస్య డేటాను హ్యాకర్లు చేజిక్కించుకునే ప్రమాదం ఉందని భద్రతా నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ‘.exe’, “tasksche.exe’ లాంటి అనుమానాస్పద పేర్లతో ఉన్న ఫైళ్లలో ఈ వైరస్ ఎక్కువగా ఉంటోందని సైబర్ నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Also: Indian Air Force: పాక్ దాడిలో మరో భారత జవాన్ వీరమరణం..
కాగా, ఈ ఫైళ్లు సాధారణంగానే కనిపించినా, చాలా ప్రమాదకరమైనవని, ఒకసారి క్లిక్ చేస్తే.. ఆ తర్వాత అవి హ్యాకర్లు కంట్రోల్ చేసుకోవడానికి యాక్సెస్ను ఇచ్చేస్తాయని చెప్పుకొచ్చారు. డిజిటల్ అవాంతరాలను కల్పించడమే ఈ దాడుల ముఖ్య ఉద్దేశం అంటున్నారు. ఈ నేపథ్యంలో హానికరమైన కంటెంట్, సోషల్ మీడియాను నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్రాల సైబర్ సెల్లను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.
తాజావార్తలు
-
Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
-
Bajaj Pulsar: 25 ఏళ్లలో బజాజ్ పల్సర్ ఎంతగా మారింది? 2001 నాటి 150cc నుంచి కొత్త N160 4V వరకు పూర్తి చరిత్ర ఇదే!
-
DC: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’లో విజయ్ దేవరకొండను తీసుకోవాలనుకున్నారా? అసలు కథ ఇదే!
-
YouTube Movies : రూపాయి ఖర్చు లేకుండా.. యూట్యూబ్లో మైండ్ బ్లాక్ చేసే థ్రిల్లర్స్
-
PhonePe Daily RD: రోజుకు రూ.100తో PhonePe Daily RD.. ఎలా పెట్టుబడి పెట్టాలి? వడ్డీ రేట్లు, పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!